Home Search
విశ్వాసం - search results
If you're not happy with the results, please do another search
పరువు కోసం భారత్… పట్టు కోసం కివీస్
నేడే చివరి వన్డే మ్యాచ్
మౌంట్ మాంగనూయి: వారం రోజుల్లోనే పరిస్థితి తారుమారయింది. వరస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీ సేన ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. తిరుగులేదనుకున్నఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో వన్డే...
టీమిండియాకు పరీక్ష
సిరీస్పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే
ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు
ఓపెనర్గా పృథ్వీషా అరంగేట్రం
మిడిలార్డర్లో రానున్న కెఎల్ రాహుల్
కివీస్తో వన్డే సిరీస్పై కోహ్లీ వెల్లడి
హామిల్టన్: న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు ఉంటాయని జట్టు సారథి విరాట్ కోహ్లీ...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు
మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....
అంతరంగ అక్షర యాత్రికుడు రిల్కే
The only journey is the one within రిల్కే.
నేను భౌమ్యావరణం మీదుగా విస్తరిస్తున్న వర్తుల రేఖా వలయాల మీద జీవిస్తుంటాను. వేల ఏళ్లుగాపరమాత్ముని చుట్టు, సనాతన కోటకొమ్ముల చుట్టు పరిభ్రమిస్తున్నాను; అయినా...
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
ఇక ప్రయోగాలకు వేళాయె..
ఆత్మవిశ్వాసంతో భారత్, పరువు కోసం కివీస్
నేడు నాలుగో టి-20
వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!
హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్ఎస్ నాయకులు...
జైత్రయాత్రకు శ్రీకారం
కొత్త ఏడాదిలో టీమిండియా జోరు
క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్లలో కూడా భారత జట్టు జయకేతనం...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
గిరిపుత్రుల మహా పండుగ ‘నాగోబా జాతర’
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర నిర్వహిస్తారు. అక్కడి గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి...
సిరీస్ ఎవరికీ దక్కేనో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే
బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...
ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలువండి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బిజెపికి 1000 వార్డులు, కాంగ్రెస్కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలో...
సమరానికి సై
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...
ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే
మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంతకాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి సారి అసలైన పరీక్ష ఎదురు కానుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్కు...
సమరోత్సాహంతో భారత్
లంకకు చావో రేవో, నేడు పుణేలో మూడో టి20
పుణే: ఇప్పటికే ఓ మ్యాచ్లో గెలిచి జోరుమీదున్న టీమిండియా శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో ట్వంటీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ...