Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు నిందితులు అరెస్ట్
హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంకాలనీకి చెందిన బాలిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న బాలికపై జమాన్, అక్బర్, గయాజ్, అలీముద్దీన్లు నలుగురు...
పాప ప్రాణం తీసి… తల్లి ఆత్మహత్య
భోపాల్: తన భార్య తొమ్మది నెలల కూతురిని చంపి అనంతరం మూడంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని టెకీ చెబుతున్న సంఘటన భోపాల్లోని బైరాగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ఇంట్లోనే కుమారుడు, కోడలు… వృద్ధ దంపతుల దారుణ హత్య
ఢిల్లీ: వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని చావ్లా ప్రాంతం దీన్పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజా సింగ్(61), ఓంవతి(58) అనే దంపతులకు సతీష్ అనే...
దగ్గినందుకు కొట్టి చంపారు
ముంబయి: దగ్గినందుకు ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకిందని అనుమానించి స్థానికులు దాడి చేయడంతో సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..
రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...
అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనం సీజ్: సజ్జనార్
రంగారెడ్డి: అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో సైబరాబాద్ సిపి సజ్జనార్...
ఢిల్లీలో 29మంది పోలీసులకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా, కరోనా విధుల్లో ఉన్న 29 మంది పోలీసులకు కరోనా పాజటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీస్శాఖ...
తొర్రూర్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
మహబూబాబాద్: కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తొర్రూర్ బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వెనుక కానిస్టేబుల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. ...
టీచర్ 1000 కిలో మీటర్లు ప్రయాణించి…. తండ్రి అంత్యక్రియలలో…
శ్రీనగర్: ఓ ఉపాధ్యాయుడు తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి 1000 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్ష్మిపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉత్తర ప్రదేవ్...
కరోనా… దంపతుల మధ్య ఘర్షణ…. భర్త ఆత్మహత్య
సిద్దిపేట: బయట తిరిగితే కరోనా వైరస్ కాటేస్తుందని భార్య చెప్పడంతో భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
పశువులను కాపాడిన పోలీసులకు డిజిపి ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం నాడు గడ్డివాములు అంటుకోవడంతో మంటలలో చిక్కుకున్న పశువులను కాపాడిన కానిస్టేబుళ్లు పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డిలను రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి ప్రశంసించారు. రాచకొండ...
అల్మాస్గూడలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అల్మాస్గూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... మీర్పేట అల్మాస్గూడలో ఉంటున్న...
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర అగ్ని ప్రమాదం.. 25ఇళ్లు దగ్ధం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రైతువారి పట్టాల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకన్నాయి. దట్టమైన పొగలతో బుసులుగొడుతూ మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. క్షణాల్లోనే మంటలు పక్కనున్న ఇళ్లను...
14 రోజుల హోంక్వారంటైన్ ఇకనుంచి 28 రోజులు..
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 14 రోజులున్న హోంక్వారంటైన్ ను ఇకనుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే కరోనా...
అపార్ట్మెంట్లో తండ్రి మృతదేహంతో 3 రోజులుగా….
అహ్మదాబాద్: తండ్రి మృతదేహంతో మూడో రోజులుగా గడపుతున్న మానసిక వికలాంగుడిని పోలీసులు గుర్తించిన సంఘటన గుజరాత్ లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గురుకుల్ ప్రాంతంలో...
కారులో కిడ్నాప్…. ఆస్పత్రికి వెళ్తున్న యువతిపై అత్యాచారం
భోపాల్: ఓ యువతిని కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్లోని బిహెచ్ఇఎల్ టౌన్షిప్లోని గోవింద్పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎప్రిల్ 18 ఉదయం 7.30కు ఓ యువతి...
జిల్లాలకు కదలండి
కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం
కేసులు పెరుగుతున్న
ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని...
చెప్పనలవికాని అమానుషం
మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70...
పోలీస్ వాహనంలో ఆసుపత్రికి చేరిన గర్భిణి
మహిళా ఎస్ఐకి అధికారుల ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్ డౌన్లో ముందు వరుసలో ఉన్న పోలీసులు ప్రజాసేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. ప్రసవవేదనతో బాధపడుతున్న ఒక మహిళను పోలీసు వాహనంలో తీసుకువెళ్లి కొండాపూర్ ఆసుపత్రిలో...
తెలంగాణ @928.. ఇవాళ ఒక్కరోజే 56 కొత్త కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో 56 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కి చేరుకుంది. ఈరోజు కరోనా నుంచి...