Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియాకు ఓదార్పు
కోహ్లి పోరాటం వృథా
చివరి టి20లో భారత్ ఓటమి
ఓడినా సిరీస్ టీమిండియాదే
సిడ్నీ: భారత్తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓడినా...
విరాట్ కోహ్లిపై ఆగని విమర్శలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల కాలంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో అతను తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం...
ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధం: రోహిత్ శర్మ
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమని కోరితే ఆ స్థానంలో...
సిరీస్ ఆరంభానికి ముందే కరోనా కల్లోలం
సిడ్నీ: భారత్ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందే కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో 3 టి20లతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనున్న విషయం...
గాడిలో పడుతున్న ఆటలు
లండన్: కరోనా మహమ్మరి దెబ్బకు ఎక్కడి కక్కడే నిలిచి పోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, ఫార్మూలావన్ తదితర క్రీడలు తిరిగి ప్రారభమవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
పూర్వ వైభవం దిశగా క్రికెట్!
సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు...
క్రికెట్కు వేళాయె..
సౌతాంప్టన్: కరోనా కారణంగా పూర్తిగా చతికిల పడిన ప్రపంచ క్రికెట్కు వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్టు సిరీస్ కొత్త దిశను చూపుతుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...
పాకిస్థాన్ క్రికెట్లో కరోనా కల్లోలం
లాహోర్ : పాకిస్థాన్ క్రికెట్ను కరోనా వైరస్ కుదిపేస్తోంది. మంగళవారం ఏకంగా ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్లో కల్లోలం నెలకొంది. ఇప్పటికే సోమవారం ముగ్గురు...
రోహిత్కు పరీక్షలాంటిదే..
లండన్: రానున్న ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు పరీక్షలాంటిదేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ఇతర క్రికెటర్లతో పోల్చితే ఓపెనర్గా దిగే రోహిత్కు ఇది క్లిష్టమైన సిరీస్...
భారత్-ఆస్ట్రేలియా వార్.. పూర్తి షెడ్యూల్ను ప్రకటించిన సిఎ
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా...
ఇంగ్లండ్ పర్యటనకు పాక్ ఓకే!
లాహోర్ : ఇంగ్లండ్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్...
ఐసిసిపై గంభీర్ ఫైర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
భారత్కు ఈజీ కాదు.. కోహ్లీకి సవాల్ విసిరిన ఇయాన్ చాపెన్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్కు పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్...
షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్
దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వరల్డ్కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసిసి...
క్రికెట్పై కరోనా పిడుగు!
ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...
తీరు మారని టీమిండియా
జామిసన్ మ్యాజిక్, భారత్ 242 ఆలౌట్, కివీస్ 63/0, రెండో టెస్టు
క్రిస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో కూడా టీమిండియాకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడి ఒత్తిడిలో...
ప్రతీకారం కోసం
భారీ ఆశలతో టీమిండియా n నేటి నుంచి రెండో టెస్టు
క్రిస్ట్చర్చ్: తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి...
టీమిండియాకు చావో రేవో
సిరీస్పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు
క్రిస్ట్చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే భారత్...