Wednesday, May 8, 2024
Home Search

తెలంగాణ భవన్‌ - search results

If you're not happy with the results, please do another search

తుపాకుల గూడెం బ్యారేజికి ‘సమ్మక్క’ పేరుగా నామకరణం

  హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి

  హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్‌గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్‌లో...
Olympic-Association

ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు!  పోరు ఏకపక్షమేనా!  జగదీశ్వర్ ప్యానల్‌కు కష్టమే,  నేడు హైదరాబాద్‌లో టిఓఏ ఎన్నికలు మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...

ఫిబ్రవరి 10లోగా ఆర్‌టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ

  సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..! ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం రవాణా శాఖా మంత్రి పువ్వాడ కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ...

ఏరోస్పేస్ వర్శిటీ

ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు, బోయింగ్ హబ్‌గా రాష్ట్ర రాజధాని నగరం - బోయింగ్ ప్రెసిడెంట్ మిచెల్‌ఆర్థర్ బృందం తనను కలుసుకున్న సందర్భంలో కెటిఆర్ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల...

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...

మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

  హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర...

ప్రగతి పథంలో టిఎస్‌ గిరిజన కార్పొరేషన్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్‌కే భవన్‌లో...
ENC Muralidhar wrote letter to Krishna River Management Board

ఎపికి కృష్ణ బోర్డు ?

  సమయం కోరిన తెలంగాణ అధికారులు హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...

నేడే భేటీ

  ప్రగతిభవన్‌లో ఉ.11గం.కు తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సమావేశం ఇంకా మిగిలిన విభజన సమస్యలపై దృష్టి, గోదావరి నీళ్ల మళ్లింపు, ఎపి మూడు రాజధానుల వివాదం చర్చకు వచ్చే అవకాశం హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు...

న్యూజిల్యాండ్‌తో కలిసి

  న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...

267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...

చెక్ డ్యాంలకు కిక్

  రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్‌డ్యాంలను నిర్మించాలి ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...

నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి

  హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...

కొత్త సిఎస్ సోమేశ్‌కుమార్

  నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి...

2 నెలల్లో రుణ మాఫీ మొదలు

  రైతుబంధుపై పరిమితులకు సిఎం అంగీకరించలేదు ఆర్థిక మాంద్యం ఉంది.. రబీ పెట్టుబడి సాయం ఆలస్యం త్వరలోనే కేంద్రమంత్రిని కలిసి పసుపు మద్దతుపై మాట్లాడుతాం మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్: రానున్న రెండు నెలల్లో...

Latest News