Thursday, May 23, 2024

పశ్చిమ బోరివలిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

- Advertisement -
- Advertisement -

 

4 storyed building collapse

ముంబయి:  బోరివలి పశ్చిమంలోని సాయిబాబా నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.34 గంటలకు గీతాంజలి భవనం అనే నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలావస్థకు చేరడంతో అప్పటికే ఖాళీ చేయించారు. అయినప్పటికీ ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అగ్నిమాపక దళం తనిఖీ చేస్తోంది. 8 ఫైర్ ఇంజన్లు, 2 రెస్క్యూ వ్యాన్లు, 1 క్విక్ రెస్పాన్స్ వెహికల్ మరియు 3 అంబులెన్స్‌లు అక్కడికక్కడే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News