Monday, May 27, 2024
Home Search

విధుల - search results

If you're not happy with the results, please do another search
Martyr Colonel Santosh dead body arrives at Hakimpet

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి

హైదరాబాద్‌ః లద్దాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
Black man was shot by police in America

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

  మద్యం మత్తులో పెనుగులాట, గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు నిలువరించే క్రమంలో కాల్చివేసిన పోలీసులు రోడ్లపైకి వచ్చి నల్లజాతీయుల ఆందోళనలు అట్లాంటా : ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో రగిలిపోతున్న అమెరికాలో మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా...
Corona Positive Cases in Three Police Commissionerates

పోలీసుశాఖలో కరోనాతో జంకు!

హైదరాబాద్: పోలీసుల్లో కరోనా ఆందోళన కన్పిస్తోంది. వరుసగా మూడు పోలీస్ కమిషనరేట్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తమకు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...

కరోనా- మురికివాడలు

  రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కోవిడ్ 19 (కరోనా) వ్యాప్తి పెరుగుతున్న తీరు భీతావహాన్ని కలిగిస్తున్నది. ముందున్నది మరింత ముసళ్ల పండుగ అన్న ఆలోచనే బెంబేలెత్తిస్తున్నది. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన...
DGP Serious over Attack on Gandhi Hospital Officials

వైద్యులపై దాడి: డిజిపి సీరియస్.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి జరిగిన ఘటనపై డిజిపి మహేందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో ఇప్పటికే...

ఏసిబి వలలో ఎక్సైజ్ ఎస్‌ఐ..

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట ప్రోహిబిషన్ అబ్కారి ఎక్సైజ్ ఎస్‌ఐ సుస్మిత అవినీతి అక్రమాలకు పాల్పడుతూ బుదవారం ఏసిబి అధికారులకు రెడ్ హ్యండేడ్‌గా పట్టుపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా ఎల్లారెడ్డిపేట స్టేషన్‌లో సుస్మిత విధులు నిర్వహిస్తున్నారు....
APSRTC bus theft at dharmavaram bus stand

అంతర్రాష్ట్ర సర్వీసులకు సై

  ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు ప్రగతిభవన్‌లో ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ మనతెలంగాణ /...
Mumbai Deputy Commissioner died due to Corona

కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి

ముంబయి: మహమ్మారి కరోనా వైరస్ సోకి బృహన్ముంబయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్(54) కన్నుమూశారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి...
CRPF Jawan dies due to Corona in Jammu Kashmir

కరోనాతో సిఆర్పీఎఫ్‌ జవాను మృతి..

శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్‌...
Tv5 crime reporter Manoj Died with corona in Hyderabad

కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి

హైదరాబాద్: తెంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆదివారం ఉదయం కరోనాతో ఓ తెలుగు జర్నలిస్ట్ మృతి చెందాడు. ప్రముఖ టి.వి ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా...
Girl's Relatives Fire on Lovers in Uttar Pradesh

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్

నిర్మల్: నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్ అయింది. నిర్మల్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చేతిలో తుపాకీ పేలింది. తూటా దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఛాతీకి గాయమైంది. తక్షణమే...
AIIMS Delhi Doctor JN Pande Dies due to Covid 19

తెలంగాణ సిఎం కార్యాలయంలో కరోనా కలకలం..

  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సిఎం కార్యాలయంలో...

కరోనా చికిత్సకు వైద్యుల వెనకడుగు..

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సాధారణ ప్రజలను పీడిస్తూ ఆసుపత్రులబాట పట్టేలా చేస్తుంది. గత మూడు నెలలు నుంచి విజృంభిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు నగరంలో 2,138 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
Night rider buses in Hyderabad

నగరంలో రోడ్డెక్కేందుకు ఆర్‌టిసి బస్సులు సిద్ధం

  అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు మాస్కు ఉంటేనే బస్సులోకి అనుమతి మన తెలంగాణ , హైదరాబాద్ : త్వరలో నగరంలో ఆర్‌టిసి బస్సులను రోడ్డు ఎక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8 నుంచి...
10th Class Exams postponed due to Corona in Telangana

పది పరీక్షలకు రంగం సిద్ధం..

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమైతుండటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులే గడువు...
Inter First year student commits suicide

సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య..

మనతెలంగాణ/రామగిరి: సెంటనరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్న గాండ్ల నాగరాజు(35) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని లద్నాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు సెంటనరీకాలనీలోని క్వార్టర్ నెంబర్ 1509లో నివాసం ఉంటూ...
Healthcare worker mom meets daughters after 2 months

2 నెలల తర్వాత పిల్లలను కలుసుకున్న తల్లి.. ఎమోషనల్ వీడియో

  కరోనా వైరస్ నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలను రెండు నెలల తర్వాత కలుసుకున్న ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో...
Youth tied to tree-burnt alive over affair

ఊరి నడిబొడ్డున వ్యక్తిని చెట్టుకు కట్టేసి…. పెట్రోల్ పోసి తగలబెట్టారు….

  లక్నో: ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనే అనుమానంతో అతడిని హత్య చేసినట్టు సమాచారం....
Heart to be taken to NIMS via green channel

నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాగాజా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా...

Latest News