Home Search
ప్రాజెక్టుల - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ కేరాఫ్ ఫార్మా
కరోనా సంక్షోభంలో సత్తాచాటుతున్న భాగ్యనగర ఔషధ రంగం
భవిష్యత్లో ఫార్మా, లైఫ్సైన్స్ రంగాలదే ఆధిపత్యం
ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్, కరోనా వ్యాక్సిన్ల తయారీలో ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటింది
డబ్లుఇఎఫ్ వెబ్నార్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అవకాశాలు ఎక్కువ: కెటిఆర్
హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్ ఫార్మా రంగాన్ని తన బలాన్ని మరోసారి చాటుకుందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్లో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
అపర భగీరథుడు కెసిఆర్
ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీరథునితో ఆ కఠోర శ్రమను, మొక్కవోని దీక్షను ‘భగీరథ ప్రయత్నం’ తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం...
జలకళను సంతరించుకుంటున్న శ్రీశైలం
లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరదనీరు, మూసీలో కొనసాగుతున్న వరదప్రవాహం
హైదరాబాద్ : 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు వరదనీటితో నిండిపోతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి శ్రీశైలం జలకళను సంతరించుకుంటోంది. జూరాల నుంచి...
కెసిఆర్ మార్గదర్శకత్వంలో కెటిఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ 1996లో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో సమగ్ర తాగు నీటి పథకం ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగు నీరు అందించిన మానవాతవాది. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథకు...
శ్రీశైలానికి జలకళ
కృష్ణా నదికి వరద యధాతథం
శ్రీశైలంకు 88వేల 316క్యూసెక్కుల వరద
885అడుగులకు గాను 849అడుగులకు చేరుకున్న నీటి మట్టం
అలమట్టి,నారాయణపూర్లకు నిలకడగా వరద
భారీ వర్ష సూచనతో వరద పెరిగే సూచనలు
జూరాల, తుంగభద్ర, శ్రీశైలంకు తగ్గని వరద
మనతెలంగాణ/ నాగర్కర్నూల్...
తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారాలి: కెసిఆర్
హైదరాబాద్: లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పని చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ ...
కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు
విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...
స్పీడ్ పెంచండి
కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
రైతును రాజు చేయాలన్నదే కెసిఆర్ సంకల్పం: నిరంజన్ రెడ్డి
వనపర్తి: రైతును రాజును చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు నిరంజన్...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
పక్కాగా సాగునీటి ప్లాన్
తెలంగాణకు సాగునీటి గోస తీరింది!
భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి
తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి
నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...
కృష్ణమ్మ దుంకింది
కర్ణాటక నుంచి వస్తున్న వరదలు
నారాయణపూర్ డ్యామ్ నీటి విడుదల
నేడు జూరాలకు చేరుకోనున్న వరద
వారంలోగా నిండనున్నజూరాల
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ సరిహద్దు రాష్ట్రాల్లో విస్తారంగా కరుస్తున్న వర్షాలతో వరదజలాలు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్రమేనా చేరుకుంటున్నాయి. జూరాల ప్రాజెక్టు...
చెరువు నిండాలే… చేప పడాలే
ఈసారి 22,450 నీటి వనరుల్లో 81.69 కోట్ల ఉచిత చేప పిల్లలు
నీలి విప్లవంలో భాగంగా జలాశాయాల్లో వదలనున్న మత్సశాఖ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏటేటా పెరుగుతున్న పంపిణీ లక్షం
ఈ నెలఖారుకు టెండర్లు పూర్తి.....
పునరాలోచించాలి
హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన
ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ...
పరిశ్రమల ప్రగతిలో మనమే టాప్
జాతీయ జిఎస్డిపి సగటుతో పోల్చుకుంటే
8.2 శాతంతో రాష్ట్రం వార్షిక వృద్ధి నమోదు
జిడిపిలో తెలంగాణ వాటా 2019 20
సంవత్సరానికి 4.76 శాతంగా నమోదు
తలసరి ఆదాయంలోనూ తెలంగాణదే పైచేయి
ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్ర...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
మన నీళ్లు పాకిస్థాన్కు వెళ్లకుండా ఆపనున్నాం: నితిన్ గడ్కరీ
నాగపూర్ : మన వాటా నీళ్లు పాకిస్థాన్కు వెళ్లకుండా నిలిపి వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దాంతో, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్కు...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...