Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
అమిత్షాతో పంజాబ్ సిఎం భేటీ
ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి, రైతులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్నప్రతిష్టంభనను వీలయినంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని, ఎందుంటే రైతు ఆందోళన పంజాబ్ ఆర్థిక వ్యవస్థతో పాటుగా దేశ...
అభివృద్ధి కోసం కారుకు ఓటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు ఈ డిసెంబర్లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని...
డిబిఐఎల్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం
కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్
డిపాజిటర్ల ఊరటకు యత్నం
యస్ బ్యాంక్ తరువాతి పరిణామం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత లక్ష్మీ విలాస్ బ్యాంక్ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డిబిఐఎల్)లో విలీనం చేశారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి...
మన హైదరాబాద్ పాక్లో ఉందా?
బిజెపి సర్జికల్ జోక్పై మండిపడ్డ కెటిఆర్
సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా?
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే
పెట్టుబడులు రావు,...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
కరోనాకష్టకాలంలో బిజెపి పారిపోయింది
హైదరాబాద్: దేశంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన గొప్పతనం టిఆర్ఎస్ దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సోమవారం తెల్లాపూర్లోని భారతీనగర్, సాయిబాబా నగర్లో హరీశ్రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు....
అప్పుడు పివి, ఇప్పుడు కెసిఆర్
తెలంగాణ బుద్ధభూమి. బుద్ధు కాలం నాటికే సుసంపన్నమైన నాగరికత ఉన్న ప్రాచీన నేల. బుద్ధుడు నడయాడిన నేలగా, నేటి జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బావరి అనే వ్యక్తి బుద్ధుని శిష్యుడిగా ఉండేవాడని...
నడిచే అరుణతార
ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను...
బిజెపిలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర...
మీ డబ్బు సురక్షితం
బ్యాంకు వద్ద తగినంత నగదు ఉంది. గడువుకు ముందే డిబిఎస్తో విలీనం. బ్యాంక్ నిర్వాహకుడు డిపాజిటర్లకు భరోసా
న్యూఢిల్లీ : డిపాజిటర్లకు చెల్లించేందుకు బ్యాంక్ వద్ద తగినంతగా నిధులు ఉన్నాయని ఆర్బిఐ (భారతీయ రిజర్వ్...
సంపాదకీయం: సరికొత్త పాత పాత్రలో నితీశ్
బీహార్లో బిజెపి మాట తప్పలేదు. నితీశ్ కుమార్నే మళ్లీ ఎన్డిఎ ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన వరుసగా నాలుగోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి ఆయనకు దక్కిన కిరీటం గతంలో ధరించిన వాటికి...
పాక్ కవ్వింపులు
సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని...
పేదల ఆత్మగౌరవం ‘డబుల్’
త్వరలో హయత్నగర్లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు
ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు
పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు
నాణ్యతతో పనులు, పారదర్శకతతో...
సాదాబైనామాతో సంబరాల్లో రైతులు
* ఎల్లుండితో ముగియనున్న భూముల క్రమబద్ధీకరణకు అవకాశం.
*ఐదెకరాల దాకా ’స్టాంప్ డ్యూటీ’అవసరం లేదు.
*ఉమ్మడి జిల్లా రైతుల్లో హర్షం.
*ఉత్సహాంగా మీసేవ కేంద్రాలకు పరుగులు.
*-ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోటాపోటీగా దరఖాస్తులు.
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ...
పెట్టుబడులకు అయస్కాంతం
నీరు పల్లానికి ప్రవహిస్తే పెట్టుబడులు అనుకూలతలున్న వైపు పరుగులు తీస్తాయి. ఉత్పాదకతకు అవాంతరాలు ఏ కొంచెమైనా ఉండని, నాణ్యమైన సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. అటువంటి ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించడంలోనే అక్కడి...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
విజయవంతంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయన్న దానిపై ఆయన ఆకస్మిక...
ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో...