Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
ఆ మూడు రాష్ట్రాల ఉల్లి మనకొద్దు
కరోనా ఎఫెక్ట్తో మహారాష్ట్ర, కర్నాటక, ఎపి నుంచి దిగుమతులపై ఆంక్షలు
రాష్ట్రంలో మెండుగా నిల్వలు, ఇక్కడ సాగైన ఉల్లినే విక్రయించాలి
మార్కెటింగ్ శాఖ ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రభావం ఉల్లి మీద పడనుంది....
మోడీ మదిలో 3 జోన్లు?!
కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన
రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం
ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
లాక్ డౌన్ను మరో రెండు వారాలు కొనసాగించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....
కట్టుదిట్టంగా లాక్ డౌన్
ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...
లక్ష ఎకరాల్లో పంట నష్టం
లక్ష ఎకరాలు.. రూ.510 కోట్లు
మార్చిలో 61 వేలు, ఈ నెలలో 38 వేల ఎకరాల్లో అకాల వర్షాలకు పంట నష్టం, ఇన్ఫుట్ సబ్సిడీపై కేంద్రానికి ప్రతిపాదన పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
నేడు మంత్రివర్గ...
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: హరీష్ రావు
సిద్దిపేట:జిల్లాలోని కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో మంత్రి హరీష్ రావు శుక్రవారం పర్యటించారు. అకాలవర్షంతో నష్టపోయిన పంటలను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారిని ప్రభుత్వమే...
14 వేల ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వరి పంట 13 వేల...
ఇనామ్లో అమ్ముకోవడం కష్టమే !
లాక్డౌన్తో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు కష్టాలు
రాష్ట్రంలో కూరగాయల విక్రయానికి వాహనాలకు అనుమతి
గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ వ్యవసాయ...
వ్యవసాయం రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం: పువ్వాడ
ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్యవసాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
రైతుకు ఏ సమస్య రావొద్దు
హైదరాబాద్: వరిధాన్యం, మొక్కజొన్న పంటను ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ...
ఆందోళన వద్దు… ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
వరంగల్: ధాన్యం, మక్కలు కొనుగోలుకు ప్రభుత్వం 30 వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లాలోని విన్నూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి...
ఏ ఒక్కరినీ వదలం
వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ
పరీక్షలు, వైద్యం
సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ
సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్లున్నాయి
భవిష్యత్లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్
రైతుకు తిప్పలు రానియ్యం
సజావుగా...
వరికోతలకు ఇబ్బందేం లేదు
రాష్ట్రంలో అందుబాటులో 14,095 హార్వెస్టర్లు
మొబైల్ రైతుబజార్ల నిర్వహణపై కేంద్రం ప్రశంసలు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14,095 హార్వెస్టర్లు (వరికోత మిషన్లు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి...
7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్కు ధాన్యం తీసుకరావద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన...
రైతన్నకు వరి కోత కష్టాలు
ఒకవైపు లాక్డౌన్.. మరోవైపు అకాల వానల భయం
పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు
రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి
కూపన్ తేదీ ప్రకారమే...
పొలాన్ని చదును చేస్తుండగా బయటపడిన వెండి నాణేలు
తాండూరు: ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా వెండి నాణేలు బయటపడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో జరిగింది. ఎల్మకన్నె గ్రామ సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తన పొలాన్ని దున్నుతుండగా...
వరంగల్ లో 615 పడకలతో ఐసోలేషన్ వార్డు: ఎర్రబెల్లి, సత్యవతి
హైదరాబాద్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన 814 మందిని గుర్తించామని, పరీక్షలు నిర్వహించామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇద్దరు మంత్రులు మీడియాతో...
అమ్మ లాలన.. తండ్రి పాలన
సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...