Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చిన దయగల...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
విశాఖే ఉత్తమం
హైదరాబాద్ ః ఎపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ బెస్ట్ ఆష్షన్ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎక్స్పర్ట్ కమిటి కన్వీనర్ జిఎన్ రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్...
నా రాష్ట్రం బంగాళ దుంపల హబ్ : మోడీ
గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ...
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
ఉధృతంగా మారిన అమరావతి ఉద్యమం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల పోరు 38వ రోజుకు చేరుకుంది. రాజధానిలో ఉధృతంగా రైతుల ఉద్యమం ముందుకు సాగుతోంది. మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక మంగళగిరిలో మహిళా జేఎసీ...
మద్దతు పెంచండి
వరి, పత్తి, కందులకు ఎంఎస్పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ
సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...
అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు
మన తెలంగాణ/ ఉట్నూర్: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అచ్చంత్రావ్ రాత్రి సమయంలో...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
రబీ బంధుకు రూ. 5,100 కోట్లు
ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు
హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న...
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
యోగి రాముడు కాదు రావణుడు!
లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...
రుణమాఫీ అమలుకు ప్రత్యేక సాఫ్ట్వేర్
వడ్డీతో కలిపి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ
కుటుంబం యూనిట్గా మాఫీ.. రేషన్ కార్డు ఆధారంగా వర్గీకరణ
బంగారం తాకట్టు పంట రుణాలకు మాఫీ లేదు
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ ఇవ్వకూడదని యోచన
మన తెలంగాణ/హైదరాబాద్...
వలలో చిక్కుకున్న చిరుత..
నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజిలాపురం దగ్గర అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఈ విషయాన్ని స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు....
బలపడిన జలబంధం
కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి
ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు
జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ
విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం
పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...
ఎపి రాజధాని ఎఫెక్ట్.. మహేష్ బాబు ఇంటిముందు విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..ఈ అంశంపై ఎపికి చెందిన సినిమా హీరోలు స్పందించాలని ఎపి విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎపికి చెందిన...
త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం
కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు
త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
ఆయిల్పామ్ సాగుపై జాతీయ సదస్సు
హైదరాబాద్: దేశంలో ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమే ప్రధాన ధ్యేయంగా ఏప్రిల్ నెలలో హైదరాబాద్ వేదికగా జాతీయ ఆయిల్పామ్ సదస్సు జరుగనుంది. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు అపారమైన అవకాశాలుండటంతో.....
మాఫీ వడ్డీ రూ.2029 కోట్లు?
ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి సమర్పించిన బ్యాంకులు
మొత్తంగా 30,721 కోట్లు... 40.49 లక్షల మంది రైతులు
వడ్డీతో మాఫీ చేస్తామన్న సిఎం కెసిఆర్
గతేడాది డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు పంట రుణాలపై స్లాబ్ల వారీగా విశ్లేషణ
మన...
రైతుల నిరసన దీక్షలో విషాదం.. గుండెపోటు రైతు మృతి
అమరావతి: రాజధానిని తరలించొద్దంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న దొండపాడుకు చెందిన కొమ్మినేని మల్లిఖార్జునరావు అనే రైతు తీవ్ర ఆవేధనకు లోనై గుండెపోటుతో...