Home Search
సింగరేణి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో కఠినంగా లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్: పాక్షిక లాక్ డౌన్ను కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేందర్రెడ్డి రాష్ట్రంలోని సిపి, ఐజి, ఎస్పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 3600 కేసులు నమోదు చేశారు....
బెల్లంపల్లిలో కరోనా పంజా
బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఒకే రోజు 11 మంది కరోనా రోగులు మృతి
ఆక్సిజన్ అందక గాలిలో కలసిన ప్రాణాలు
మరో ముగ్గురి పరిస్థితి విషమం, గాంధీ ఆసుపత్రి తరలింపు
జిల్లా...
యువతకు కొలువులు సాధ్యమే
ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన టెక్నాలజీతో మనుషులు చేసే పలు రకాల పనులను కంప్యూటర్లు, యంత్రాలు చేయగలుగుతున్నాయి. ఈ దశలో నూతన స్కిల్స్ సాధించుకోవడం అవసరం. తెలంగాణ యువతలో గల...
విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సి ఆమోదం
యూనిట్ సగటు ధర రూ.4.15
విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సి ఆమోదం
హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి డిస్కంలు కొనే కరెంట్ సగటు కొనుగోలు వ్యయం యూనిట్కు రూ.4.15లు అవుతుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి...
ఉప్పొంగిన ఉక్కు ఉద్యమం
మంత్రి కెటిఆర్కు ఆంధ్రా ప్రజల జై
విశాఖలో కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
కెటిఆర్కు ఉక్కు పరిరక్షణ జెఎసి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి మంత్రి కెటిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రా ప్రజలు,...
ప్రతీ కార్యకర్తకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా: బస్వరాజు
పెద్దపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు చేపట్టారని, సభ్యత్వాలను అడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకే ఉందని ఎంఎల్సి బస్వరాజు సారయ్య తెలిపారు. ఈ నెల 28లోపు సభ్యత్వాలు...
విద్యుత్ సరఫరాలో అద్భుత విజయం
హైదరాబాద్: ఆరేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగానే విద్యుత్ సరఫరాలోనూ అద్భుత విజయాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 2014 నవంబర్ నుంచి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను టిఆర్ఎస్...
ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు
హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
తెలంగాణ కథలో ప్రపంచీకరణ
దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
సంధ్యను అభినందించిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్లో ఎంఎల్సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు....
గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం
గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం
పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
బేగంబజార్లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
కాలనీలు కకావికలు
పాతబస్తీలో దయనీయ పరిస్థితులు
గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
గూడు చెదిరె.. కూడు పాయె
వరుణుడు శాంతించినా వరద గుప్పిట్లోనే కాలనీలు, బస్తీలు
ఇళ్లల్లో వరదనీటిలోనే జనం జాగారం..తడిసి ముద్దైన సామాన్లు, నిత్యావసరాలు
పడవల సాయంతో ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం, పాలు సరఫరా
ఇంజాపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
వరద...
మనమిప్పుడు మిలియన్
మీ ఆదరణకు కృతజ్ఞతలు : కవిత
ట్విట్టర్లో టిఆర్ఎస్ నాయకురాలు
కల్వకుంట్ల కవితకు 10లక్షల ఫాలోవర్లు
దక్షిణ భారతదేశంలోనే
తొలి మహిళా నేతగా సరికొత్త రికార్డు
మన తెలంగాణ/హైదరాబాద్: సామాజిక మీడియాలో కల్వకుంట్ల కవిత దూసుకుపోతున్నారు. ట్విట్టర్ వేదికగా ఎవరికి...
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
శ్రీశైలం పవర్ప్లాంట్లో మంటలు.. 9మంది మృతి
శ్రీశైలం పవర్ప్లాంట్లో మంటలు
ప్రాణాలతో బయటపడ్డ 22 మంది ఉద్యోగులు
పవర్ ప్యానల్లో చెలరేగిన మంటలు
దట్టంగా కమ్ముకున్న పొగలు, క్షణాల్లో విద్యుత్ కేంద్రం అంతటా వ్యాప్తి
మృతుల్లో డిఇ, నలుగురు ఎఇలు, ఇద్దరు...
వరుణుడి ప్రకోపం
ఉరకలెత్తుతున్న గోదావరి, శ్రీశైలానికి భారీ వరద
భద్రాద్రి నిండింది.. ఓరుగల్లు మునిగింది...
వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం
హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
నేడు వరంగల్కు మంత్రులు
సిఎం కెసిఆర్ ఆదేశాలతో
నేడు మంత్రుల వరంగల్ పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్...
ఉప్పొంగిన గోదావరి
ప్రాజెక్టులకు జలకళ
భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద
భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ
పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం
తాలిపేరు 23...
కొత్తగా ఏడు ఏకలవ్య స్కూళ్లు
రెసిడెన్షియల్ విద్యాలయాల కేంద్రంగా మారుతున్న తెలంగాణ
అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి
1950 మంది సిఆర్టిల రెన్యువల్కు ఆమోదం
కొత్త స్కూల్స్ మంజూరు చేసిన కేంద్రానికి, సిఎం కెసిఆర్ కృషికి కృతజ్ఞతలు తెలిపిన...