Home Search
ఎన్ కౌంటర్ - search results
If you're not happy with the results, please do another search
వర్మకు హైకోర్ట్ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్ః సినీ దర్శకుడు రాంగోపాల్వర్మకు మంగళవారం నాడు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఈ...
మహేష్ త్యాగం మరువలేనిది: ఎంఎల్సి కవిత
హైదరాబాద్: వీరజవాన్ మహేష్కు ఎంఎల్సి కల్వకుంట్ల కవిత, మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహేష్ త్యాగం మరువలేనిదని...
దిశ చిత్రంపై హైకోర్టులో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టులో రిట్ అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. రామ్గోపాల్ వర్మ...
గొంతు నులిమి ఘోరం
కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే గొంతు నులిమి ఘోరం
మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదాంతం
ఆపహరించింది తెలిసిన వ్యక్తే
దీక్షిత్ గ్రామానికి చెందిన శనిగపురం వాసి పనే
నాలుగురోజులుగా బాలుడి తల్లిదండ్రులను మానసిక...
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
రెండు వేర్వేరు
ఎన్కౌంటర్లలో ఏడుగురు హతం
ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి
మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: సోమవారం శ్రీనగర్లోని ఓల్డ్ బర్జుల్లా ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాకిస్థాన్కు చెందిన లష్కర్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించామని...
వర్మ దిశ సినిమా నిలిపివేయాలి
దిశ తండ్రి శ్రీధర్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ ః దిశ ఎన్కౌంటర్ ’ సినిమా విడుదల నిలిపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్రెడ్డి ఆదివారం ఉదయం దర్శకుడు రాంగోపాల్వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు....
పేషెంట్లే మనకు విఐపిలు
వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఉంది
ప్రతి హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచాలి
90 శాతం మందికి పిహెచ్సిలు, జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్యం అందాలి
పెద్ద జబ్బులకు మాత్రమే గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేయాలి
ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం...
హత్రాస్ అమానుషం
ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతి (మనీష)ని నలుగురు యువకులు ఘోరంగా హింసించి...
నకిలీ ఆర్మీ అధికారి అరెస్టు
హైదరాబాద్: అమాయకులను బెదిరిస్తూ, కిడ్నాప్ చేస్తున్న నకిలీ ఆర్మీ అధికారి,అతడికి సహకరిస్తున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆర్మీ యూనిఫార్మ్, మూడు గన్నులు, నాలుగు...
పంజరంలో పక్షి స్వేచ్ఛా విహంగం
లోకంలో రెండు పక్షులున్నాయి
ఒకటి బంగారు పంజరంలో
మరొకటి కానన సీమల్లో స్వేచ్ఛగా
ఒక సారి అవి కలుసుకున్నాయి అనుకోకుండా
బహుశా అది సృష్టికర్త చమత్కారమనుకుంటా
స్వేచ్ఛా పక్షి అన్నది
“ ఓ బందీ పక్షీ నా ప్రియా! నాతో అడవికి...
అరణ్యంలో తుపాకి చప్పుళ్ళు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలు తూపాకి చప్పుళ్ళుతో దద్దరిల్లిపోతున్నాయి. వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే చర్ల మండలంలో రెండు...
గర్భిణీలకు అండగా గాంధీ హాస్పిటల్
7 నెలల్లో 700 మందికి చికిత్స, ప్రత్యేక కేర్ తీసుకుంటున్న డాక్టర్ల బృందం, వైద్యసేవలపై ప్రశంసలు కురిపించిన గవర్నర్ తమిళిసై, 15 బెడ్లతో డిపెండెన్స్ వార్డు సైతం ఏర్పాటు
హైదరాబాద్ : కోవిడ్ సోకిన...
తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, యాక్షన్ టీమ్లు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో ప్రతి రోజు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారని ఎస్పి సునీల్ దత్...
స్థానికుల సాయంతో పుల్వామా దాడి
ఎన్ఐఎ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి
13వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు
జైషే అధినేత మసూద్ ఇతరుల పేర్లు
సూసైడ్ బాంబర్ అంతిమక్షణాల వీడియో
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)...
300 ఆసుపత్రులపై కొరడా?
తీరు మారని దవాఖానాలపై చర్యలకు
రంగం సిద్ధం, 50శాతం పడకల స్వాధీనం
దిశగా ఆరోగ్యశాఖ అడుగులు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రైవేట్ హాస్పిటల్స్పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కరోనా చికిత్స ఫీజుల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం: సిఎస్
ఐపిఎల్ తరహాలో కరోనా సమాచారమివ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు అందించాలని మంగళవారం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు,...
ఆదివాసి జిల్లాలో అన్నల అలజడి
ఆసిఫాబాద్ : రెండునెలల నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగింది. నెల రోజులుగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు 500మంది తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ...
‘నా భర్త తప్పు చేశాడు.. ఫలితం అనుభవించాల్సిందే’: గ్యాంగ్స్టర్ దుబే భార్య
కాన్పూర్(యుపి): తన భర్త చేసింది తప్పని, అతనికి ఆ శిక్ష పడాల్సిందేనని పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే భార్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్కౌటర్లో మరణించిన వికాస్ దుబేకు శనివారం నాడిక్కడ...