Sunday, May 5, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search
Sonia Gandhi

అమిత్ షా రాజీనామా చేయాలి

  అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లదే బాధ్యత: సోనియా న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
Delhi Violence

భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు

    ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
Cong

అమిత్ షా రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...

రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు

  రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు సన్నాహక సమావేశాల నిర్వహణ ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..! మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...

లక్ష మంది అసద్‌లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...
Amit Shah

ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా

న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
High court allowed Sujana Chowdary US travel

ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...

రాష్ట్రాలు ‘కా’దనొద్దు

  మనతెలంగాణ/హైదరాబాద్‌ః దేశంలో పలు రాష్ట్రాలు ‘కా’ వద్దంటూ తీర్మాణాలు చేయడం సబబుకాదని, సిఎఎకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం బాధాకరమని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ పేర్కొన్నారు. నేడు లోక్‌సభలో...

గులాబీ గూటికే

  800 ప్యాక్స్‌ల చైర్మన్ పదవులు టిఆర్‌ఎస్ మద్దతుదారులకే 80 సంఘాలలో ఎన్నిక వాయిదా హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 800ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు టిఆర్‌ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. జిల్లాల్లోని పలు ప్యాక్స్‌లలో...
asaduddin owaisi

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా...
MLC Karne Prabhakar

అలా చేస్తే కిషన్ రెడ్డికి పౌరసన్మానం చేస్తాం: కర్నెప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం మేరకే కేంద్ర రాష్ట్రాసంబంధాలు కొనసాగుతున్నాయే కానీ రాజకీయ సంబంధాలు కావని రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నెప్రభకర్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు...

ఎపి సిఎం జగన్‌కు తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి

  హైదరాబాద్ : సిపిఐ నేత నారాయణ మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎపి సిఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఎపిలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్...
CM Aravind

ఈ విజయం నా ఒక్కడిది కాదు: కేజ్రీవాల్

  ఢిల్లీ: ఈ విజయం నా ఒక్కడిది కాదని ఢిల్లీ ప్రజలదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయంలో ఢిల్లీలో...
Kejriwal

‘సామాన్యుడి’ ప్రమాణ స్వీకార వేదిక

   కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార వేదికపై ఆటోడ్రైవర్, బస్ మార్షల్, రైతులు సహా ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన 50మంది  నేడు ఉదయం 10 గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణం  కాబోయే మంత్రులకు కేజ్రీ విందు న్యూఢిల్లీ: గత...
rahul-gandhi

పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారు?: రాహుల్

న్యూఢిల్లీ:  పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. 40 మంది జావాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
HC, MP Keshava Rao

ఎంపి కేశవరావుపై పిటిషన్ కొట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బిజెపి నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుని హోదాలో(ఎక్స్ అఫీషియో సభ్యునిగా)...

Latest News