Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
మైనర్ బాలికపై అఘాయిత్యం
అత్యాచారయత్నం, ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
పక్షం రోజుల నుంచి రహస్యంగా వైద్య సేవలు
అలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
బాధితురాలిని పరామర్శించిన జడ్జి, పోలీస్ కమిషనర్
మనతెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో దారుణం చోటు...
యుపి సిఎం ఆదిత్యనాథ్ను నియంత కిమ్జోంగ్తో పోల్చిన కాంగ్రెస్
హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్లో మౌన ప్రదర్శన
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత...
కర్నాటకలో సిబిఐ వేట
కాంగ్రెస్ నేత డికె బ్రదర్స్ నివాసాలలో సోదాలు
15 బృందాలు...60 మంది అధికారుల హంగామా
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ నివాసాలపై సిబిఐ...
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ
ఉన్నకాస్త క్యాడర్ కూడా మంత్రి సమక్షంలో గులాబీ గూటికి
ఐదుగురు కౌన్సిలర్లతో సహా 500 మంది కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరిక
అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు : మంత్రి హరీష్రావు
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : తెలంగాణ...
మేం అధికారంలోకి రాగానే ఆ మూడు చట్టాలను చెత్తబుట్టలో వేస్తాం
పంజాబ్ ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్గాంధీ
మోగా: కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను చెత్త బుట్టలో పడేస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రైతులకు హామీ ఇచ్చారు....
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
అంత్యక్రియల తీరు సీత అగ్ని ప్రవేశాన్ని తలపిస్తోంది
కోల్కతా: హాథ్రస్లో దళిత యువతికి జరిగిన అంత్యక్రియల తీరు రామాయణంలోని సీత అగ్ని ప్రవేశాన్ని గుర్తు చేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ అన్నారు. బాధితురాలి పట్ల జరిగిన క్రూర చర్యలను...
యుపిలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఆడపిల్లలపై జరుగుతున్న వరస అఘాయిత్యాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు జరగకుండా యుపిలో పూట గడవట్లేదని బిజెపి సర్కారుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో...
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
బ్యాలెట్తోనే పెట్టేద్దామా !
జిహెచ్ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
ఎపికి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరిన ఎస్ఇసి
అందుబాటులో లేని వివిప్యాట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఇఒ లేఖ
డివిజన్ల పునర్విభజనకు సర్కార్ నై.. త్వరలోనే ప్రత్యేక...
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
హాత్రాస్:ఉత్తర్ప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
ప్రత్యేక కోర్టు తీర్పుపై మాధవ్ గాడ్బోలే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్ర నాయకులు ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తనను దిగ్భ్రాంతికి...
సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధం
ప్రత్యేక కోర్టు తీర్పుపై కాంగ్రెస్
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 9న వెలువరించిన తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా...
బిసిలందరూ టిఆర్ఎస్ వైపై: మంత్రి గంగుల
హైదరాబాద్: బిసి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. బిసి విద్యార్థుల...
రైతుమెచ్చిన నూతన రెవెన్యూచట్టం
వాడవాడల్లో సంబురాలు
పురవీధుల్లో సిఎంకు పాలాభిషేకం
ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూచట్టం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. భూములను ఎవరూ ఆక్రమించకుండా భద్రతఏర్పడిందనే నమ్మకం పెరిగింది. ఈ చట్టంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యం...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
కోర్టుకు హాజరు కానున్న బిజెపి సీనియర్ నేతలు
ఎల్కె అద్వానీ, మురళీమనోహర్జోషి
లఖ్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనున్నది. ఈ కేసులోని...
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
సైంటిస్టు హానిట్రాప్ యువతి గ్యాంగ్ పట్టివేత
నోయిడా : భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఒకు చెందిన 35 ఏండ్ల సైంటిస్టు హానీట్రాప్లో పడ్డారు. ఈ వ్యక్తి స్థానిక ఓయో హోటల్లో ఐదుగురు వ్యక్తులతో దాదాపుగా ఒక్కరోజు బందీగా ఉండాల్సి...