Tuesday, May 14, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...

తెలంగాణ ఐటికి మరో గౌరవం

  రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
Nirmala-Sitharaman

రుణాలివ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్

చెన్నై: బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ)రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఒక...

ఆమె శతాబ్ద ఎన్నికల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి

  ఢిల్లీలో ఓటు వేసిన 111 ఏళ్ల వృద్ధురాలు కాలీ తారా మండల్ న్యూఢిల్లీ : ఢిల్లీలో 111 ఏళ్ల వృద్ధురాలు కాలీతారా మండల్ శనివారం ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటును వేశారు. ఈ...
Chidambaram

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

  సాకారమైన ప్రయాణికుల కల జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
Nirmala

పన్నుపాలన సరళతరం

టాక్స్‌పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్‌పేయర్ చార్టర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
Minister-KTR

నూతన చట్టాలతో పౌరసేవలు

 పారదర్శకం, అవినీతి రహితం మాకు ప్రజలే అంతిమ బాస్‌లు మున్సిపాలిటీల్లో ఇక టీఎస్ బిపాస్ 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు మహిళలకు ప్రత్యేక షీ టాయిలెట్లు సీజనల్ వ్యాధుల నివారణకు హెల్త్ ప్లాన్ అవినీతికి పాల్పడినట్టు రుజువైతే విధుల నుంచి తొలగింపు మున్సిపల్...
Telangana

‘టి’జిటల్ రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులు త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం  ఇప్పటికే 70వేల కిలోమీటర్ల డిక్టింగ్ పనులు పూర్తి, వచ్చే సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఫైబర్ గ్రిడ్ సేవలు మన తెలంగాణ/హైదరాబాద్ :...

తొమ్మిది మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డిఐజిలకు ఐజిగా, మరో ఆరుగురు ఎస్‌పిలకు డిఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో 2002 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన డిఐజిలు రాజేశ్ కుమార్,...
bank

సహకార బ్యాంకులు బలోపేతం

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో జమ చేసిన సామాన్యుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి చట్టంలో మార్పునకు మోడీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా...
PM-Modi

ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి

డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభ సభలో ప్రధాని మోడీ వెల్లడి లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...

వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక

  సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...

సూర్యుడి మీద ఉమ్మి!

  ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...

బడ్జెట్‌పై తప్పుతోవ పట్టించే యత్నం: ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఇది మంచి బడ్జెట్ అని విమర్శకులే అంగీకరిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారం...
Amith shah

జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సి ఇప్పట్లో లేదు:హోం శాఖ

    న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సి)ని తయారు చేయాలన్న నిర్ణయమేదీ కేంద్రం తీసుకోలేదని మొట్టమొదటిసారి మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభలో ధృవీకరించింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సిని తయారుచేయాలని ప్రభుత్వం...

సంపాదకీయం:  ‘నరేగా’ నిధుల్లో కోత!

  సంపాదకీయం:  భూమిలేని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఆత్మబంధువుగా ఆత్మాభిమాన పరిరక్షకురాలుగా నిరూపించుకుంటున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ నరేగా) ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు 13 శాతం...

సహకార కోటా

  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు 905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810, బిసిలకు 1810, ఎస్‌సి, ఎస్‌టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8 వరకు...

Latest News