Home Search
కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నగరంలో కరోనా కేసు..
మన తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నగరంలోకి ప్రవేశించింది. గత నెల రోజుల నుంచి 78మంది కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరగా, వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో...
ఆదాయపు గనులు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఖనిజ ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో 3,905.90 కోట్లకు చేరుకున్న రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్: గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది....
అనుకున్నట్టే రాష్ట్ర రాబడి
జనవరి ఆఖరుకు రూ.79,488 కోట్ల ఆదాయం
సిఎం వాస్తవిక పద్దులతో బడ్జెట్ పెట్టారు.. అందుకే సాధ్యమైంది
పెట్టుకున్న లక్ష్యంలో 70.28%
ఐదేళ్లలో అత్యధికం, 12% పెరుగుదల
మార్చి ఆఖరుకు 95% చేరుకోగలదని అంచనా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వం...
బాబ్లీ నీటి విడుదల
బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల
తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు
నేడు శ్రీరాంసాగర్కు చేరుకోనున్న బాబ్లీ నీరు
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...
6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం
8 లేదా 10న బడ్జెట్?
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. అల్లర్లకు కారణమని తెలిసిన పులువురిని సిట్ బృందాలు అదుపులోనికి తీసుకున్నాయి. వారి దగ్గరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నాటుతుపాకీలు స్వాధీనం...
మాంద్యం నీడలో బడ్జెట్పై మథనం
గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?
పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
విశాఖలో బాబు ‘నారా’జ్
జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన
బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు
ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు
సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్
పోలీసులపై...
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం
పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి
బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి
అక్రమ లేఅవుట్ల...
అమిత్ షా రాజీనామా చేయాలి
అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్లదే బాధ్యత: సోనియా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
ఈశాన్య ఢిల్లీ హింస
దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
రూ.2 వేల నోటుకు శుభం కార్డు?
ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంక్లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం
హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...
డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ నజర్
ప్రగతిభవన్లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా...
గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు...
కందుల సమస్యపై సిఎం సీరియస్
పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం
మార్క్ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు
కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు
మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...