Home Search
కరోనా లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
గడప దాటొద్దు.. గండం తేవొద్దు
ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్లు
రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్ఎంలు
క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు
విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్లు
సెక్రటేరియట్లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్
కోవిడ్19 పై కీలక నిర్ణయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
ఊళ్లలోనూ రస్తా బంద్
చెక్పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ
రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు
రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది....
నిరంతరం పరిశుభ్రతను పాటించండి
కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్డౌన్ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం...
21 రోజుల పాటు ఆల్ ఇండియా లాక్ డౌన్: ప్రధాని
ఢిల్లీ: 21 రోజుల పాటు ఆల్ ఇండియా లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడడంతో ఈ వైరస్ ను...
ఎంఎల్సి ఉపఎన్నిక వాయిదా
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి కోటా ఉప ఎన్నిక వాయిదా పడింది. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో...
నగరానికి సరిపోను నీటి నిల్వలు ఉన్నాయి
హైదరాబాద్ : మంచినీటి సరఫరాకు సంబంధించి ఎవరూ భయాపడాల్సిన అవసరం లేదని నగరానికి సరిపడా మంచినీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని జలమండలి ఎండి ఎం.దానకిశోర్ తెలిపారు. కోవిడ్ 19తీవ్రత దృష్యా మంచినీటి సరఫరా,...
నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలు.. లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు
హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవర్తిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వస్తున్నవారిపై లాఠికి పనిచెప్తున్నారు. అయినా, ప్రజలు పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తుండడంతో లాక్...
రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి దేశంలో 9 మంది చనిపోగా.. కరోనా బాధితుల సంఖ్య 492కు చేరింది. దేశంలో రెండో...
948 ఆటోలు సీజ్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్
మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్
జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
లాక్డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు
మన...
టమాట 100, మిర్చి 120
కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు
లాక్డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు
నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...
రూ. 14లక్షల కోట్లు ఫట్
మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...
రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు
రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి
లాక్డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు
నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు
అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు
విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా,...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
ఐపిఎల్ లేనట్టేనా?
ముంబై: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమినిస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే ఎన్నో...
కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు
ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక
జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు
కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా
విక్రయాలు చేయాల్సిన...
ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..
హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...