Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
డబ్బు లేక… బంధువులు రాక…
బాలుడి అంతిమయాత్రలో తల్లి, తాత మాత్రమే ...
భద్రాద్రి : కరోనా కన్నా పేదరికమే ఆ కుటుంబం పట్ల శాపమైంది. భర్త లేని ఆమెను కొడుకు మరణం కలిచివేసింది. కరోనా నేపథ్యంలో కొడుకు అంతిమయాత్రకు...
జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య..
హైదరాబాద్: నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో...
కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరణ
ఎల్బీనగర్, అత్తాపూర్, ఎస్ఆర్నగర్లో పాజిటివ్ కేసులు
భయాందోళనకు గురౌతున్న స్థానిక ప్రజలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాల్లో తన ఉనికి చాటుతూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వనస్థలిపురంలోని సాయి హుడానగర్,...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
కుటుంబ కరోనా చిత్రమ్
209 కుటుంబాలు.. 626 మంది బాధితులు
ఎక్కువ మందికి సోకిన కుటుంబాలు గుర్తింపు
గ్రేటర్ పరిధిలో 89 ఫ్యామిలీలపై వైరస్ దాడి
పాతబస్తీలో ఒకరి నుంచి 19 మందికి
నివేదిక రూపొందించిన వైద్యారోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి...
రాష్ట్రంలో కొత్త కేసులు 17
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
ప్రముఖ వైద్యుడు సుదర్శన్రెడ్డి కన్నుమూత
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రముఖ వైద్యుడు, నిలోఫర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ పి. సుదర్శన్రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిన్నపిల్లల...
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
మళ్లీ పెరిగిన కేసులు
కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్...
వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్..
మన తెలంగాణ,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వనస్థలిపురం ఏ క్వార్టర్స్లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్దానికంగా...
ఉప్పల్ హెరిటేజ్లో కరోనా…. 34 మంది క్వారంటైన్
హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్గా పని చేస్తున్న...
‘కిమ్’నడం లేదేం!
పలు ఊహాగానాల చక్కర్లు
సోదరి యూకు పగ్గాలని వార్తలు
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఎట్లా ఉన్నారు? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది. తనదైన ప్రత్యేకతలతో దేశానికి...
దగ్గినందుకు కొట్టి చంపారు
ముంబయి: దగ్గినందుకు ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకిందని అనుమానించి స్థానికులు దాడి చేయడంతో సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
గ్రీన్కార్డులకు ట్రంప్ గ్రహణం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల నాటి తన విజయ మూలాలను వెతికి మరి వెలికి తీస్తున్నట్టున్నాడు. అప్పుడు తనకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మితిమించిన జాతీయవాద విధానాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాడు....
43 కొత్త కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు
600కు పైగా కేసులు మర్కజ్ లింక్వే, లారీ డ్రైవర్కు, అంబర్పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్...
ప్లీజ్ బీ అలర్ట్
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది
గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి
బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది
ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...
రాష్ట్రంలో మరో 16 కరోనా కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 16 కరోనా కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు వైద్యవర్గాలు బుటిటెన్లో పేర్కొన్నారు. వైరస్ బారిన పడి పూర్తిగా కొలుకొని 56 మంది డిశ్చార్జ్...
62 కేసులు
n కొత్తవన్నీ మర్కజ్ లింక్వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు
n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...