Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
తొమ్మిదికి చేరిన కరోనా మృతులు
హైదరాబాద్: కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోల్కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కి చేరింది....
కరోనాపై కత్తి
రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఎగ్జామ్స్ యధాతథం
ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు,...
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
ఆసీస్ క్రికెటర్, గూగుల్ ఉద్యోగికి కరోనా
హైదరాబాద్: కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గడగడ వణికిపోతుంది. సామాన్యులతో ప్రముఖలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ ఉద్యోగితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్...
చేతబడి చేస్తున్నాడని… చంపేశారు…
ముంబయి: చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని పక్కింటి వాళ్లు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...
ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
కూతురును డ్యాన్స్ స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం
పుట్టిన రోజే మరణించిన దివ్య
మన తెలంగాణ/ముషీరాబాద్ : అమెరికాలోని డల్లాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం...
ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు
చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అంటోనీ ప్రకాశ్...
కర్మన్ఘాట్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కర్మన్ఘాట్ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
దివ్య హంతకుడు అరెస్టు
వేములవాడ పోలీస్స్టేషన్లో లొంగిపోయిన కోల వెంకటేష్
వారం రోజులుగా హత్యకు కుట్ర, మృతురాలి కుటుంబాన్ని
ఆదుకుంటాం, నిందితుడికి శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటాం
- మంత్రి కెటిఆర్ హామీతో ఆందోళన విరమించిన కుటుంబసభ్యులు
మన తెలంగాణ/గజ్వేల్(వేములవాడ)...
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య?
రంగంలోకి దిగిన క్లూస్ టీం, భూతగాదాలే హత్యకు కారణమా.?
కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
ప్రమాదంలో ప్రమాదం
మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం
కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…
ఆస్తి కోసం హైదరాబాద్లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య
మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...
సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఇందిరానగర్లోని...
అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన
దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్లోనే నిరీక్షణ...
గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు
కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...