Wednesday, May 1, 2024
Home Search

నిజామాబాద్ - search results

If you're not happy with the results, please do another search
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...

తెలంగాణలో వేగంగా పేదరిక నిర్మూలన

  72 పట్ణణాల్లో 2,523 మహిళా గ్రూపులకు నిధులు 1.20 లక్షల స్వయం సహాయక గ్రూపులకు రూ. 472.80 కోట్లు 3958 మురికివాడల సమాఖ్యలకు రూ. 65.34 కోట్లు 69 పట్టణాల్లో ఏర్పడాల్సిన సెల్ప్ హెల్ప్ గ్రూపులు...
Accident

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి ...

సామజపురగమన…

  10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్‌పర్సన్ల...

కరీంనగర్ కార్పోరేషన్ పీఠాన్ని సొంతం చేసుకున్న టిఆర్ఎస్

  హైదరాబాద్: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టిఆర్ఎస్ సత్తా చాటింది....
mayors-and-chairpersons

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

హైదరాబాద్: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్‌లను పరోక్ష పద్ధతిలో సోమవారం ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం...

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

  రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో...

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

మున్సిపోల్స్‌లో ఎవరికి ఎన్ని?

  1579 వార్డులు.. 154 డివిజన్‌లు కైవసం కాంగ్రెస్‌కు మున్సిపాలిటీల్లో 537 వార్డులు, 40 డివిజన్‌లు బిజెపి 236 వార్డులు, 65 డివిజన్‌లలో విజయం ఎంఐఎం 69 వార్డులు, 17 డివిజన్‌లలో గెలుపు స్వతంత్రులు, ఇతరులు 306 వార్డులు, 49...

పోలీసులకు పతకాలు ప్రకటించిన కేంద్రం

  హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించి ప్రసిడెంట్ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్స్, అవార్డులకు ఎంపికైన 12 మంది పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం...

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు మీకోసం

                  నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు  టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం  ఇతరులు బడంగ్ పేట్(32) 13 07 10 0 2 బండ్లగూడ జాగీర్ (22) 14 05 2 1 0 బోడుప్పల్(28) 14 7 2 0 5 జవహర్ నగర్(28) 21 2 0 0 5 మీర్ పేట(46) 19 3 16 0 8 నిజాం పేట(33) 26 00 0 0 07 నిజామాబాద్(60) 13 02 28 16 01 పీర్జాదిగూడ(26) 16 3 1 0 6 రామగుండం(50) 18 11 06 0 15 మొత్తం 154 40 65 17  49     TRS Party Won in Telangana Municipal...

భీంగల్ లో టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్

భీంగల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం ప్రారంభమై కొనసాగుతోంది. కాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీని టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12వార్డులో 1స్థానం ఏకగ్రీవం...

ప్రశాంతంగా భారీగా

  పోటెత్తిన ఓటు అంబరాన్ని చుంబించిన పట్టణ బ్యాలట్ సంబరం ఓటింగ్ నమోదు అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...

ముక్కొరికి

  బోధన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి బోధన్‌టౌన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 32వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఇమ్రాన్, కాంగ్రెస్...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
Vemula

అరవింద్‌వి అబద్ధాలే: వేముల

  హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ సభలో వేముల మాట్లాడారు.  పెన్షన్ల కోసం సిఎం కెసిఆర్ రూ.9...

ఇక చాలు

  నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది 8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం పోలింగ్ జరగనున్న వార్డులు 2,972 బరిలో 12,898...

ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలువండి: కెటిఆర్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బిజెపికి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలో...

Latest News

91% పాస్