Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
తెలుగు బాలికకు ట్రంప్ గౌరవం
వాషింగ్టన్ : కోవిడ్19 బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కుకీస్(ఆహార పదార్థాలు) విరాళంగా ఇచ్చినందుకు పదేండ్ల తెలుగు బాలిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి గౌరవం స్వీకరించారు. మేరీల్యాండ్లోని హానోవర్ హిల్స్...
జాయ్ఫుల్ హాలీడే… జైల్ఫుల్ హాలీడే!
కాలం మారినా తన కథ మారలేదు అంటున్నారు చిరంజీవి. 1990 అయినా... 2020 అయినా తానే వంట చేస్తున్నానని.. తన భార్య వెనుకాల ఉండి సాయం చేస్తుందని అర్థం వచ్చేలా ఒక సెటైరికల్...
కరోనా ఉచ్చులో టెన్నిస్ విలవిల..
లండన్: ప్రపంచ టెన్నిస్పై కరోనా పిడుగు ప్రభావం గట్టిగానే పడిందని చెప్పాలి. ఈ మహమ్మరి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి టెన్నిస్ టోర్నీలు అక్కడే నిలిచి పోయాయి.
ప్రతి ఏడాది కోట్లాది మంది అభిమానులను...
శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ
న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
ట్రిపుల్ డ్రగ్
కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం
హాంగ్కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం...
చికాగో నుంచి భాగ్యనగరానికి చేరుకున్న విమానం…
ఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా మోడీ ప్రభుత్వం ఇండియాకు తీసుకొస్తుంది. అమెరికాలోని చికాగో నుంచి బయలు దేరిన విమానం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం 168 మంది...
హైదరాబాద్ లో ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా
హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు,...
దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
భారత్లో 80 వేలు దాటిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం
ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...
మళ్లీ బాక్సింగ్ బరిలోకి మైక్ టైసన్
న్యూయార్క్: అమెరికా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతను రింగ్లోకి దిగాదంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్లకు తలొగ్గక తప్పదు. దశాబ్దాల పాటు...
సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి…. కాపాడిన పోలీస్… (వీడియో వైరల్ )
కాలిఫోర్నియా: సుడిగుండంలో చిక్కుకున్న టూరిస్ట్ను ఓ పోలీస్ ఆఫీసర్ కాపాడిన సంఘటన అమెరికా దేశం కాలిఫోర్నియాలోని ఎంజెల్ జలపాతంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
కరోనా నియంత్రణలో ట్రంప్ వైఖరి గందర గోళం
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ధ్వజం
వాషింగ్టన్ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కచ్చితమైన గందరగోళంగా తయారైందని, మాజీ అధ్యక్షుడు బరాక్...