Wednesday, May 15, 2024
Home Search

బెంగాల్‌ - search results

If you're not happy with the results, please do another search
12143 New Corona Cases Registered In India

జోరు తగ్గని మహమ్మారి

కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు 1007 మంది మృతి  కొత్తగా 64,553 మందికి వైరస్  ఒకేరోజు రికార్డు స్థాయిలో 8.50లక్షల టెస్టులు  రోజుకు మిలియన్ పరీక్షలదిశగా భారత్  కొజికోడ్ దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది...
66999 New Corona Cases Registered in India

24 గంటల్లో 942 మంది మృతి

24 గంటల్లో 942 మంది మంది మృతి 47 వేలు దాటిన కరోనా మరణాలు బ్రిటన్‌ను వెనక్కి నెట్టేసిన భారత్ కొత్తగా 66,999 మందికి వైరస్ 24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
10418 New Corona Cases Registered in AP

దేశంలో కరోనా కేసులు తగ్గాయి

దేశంలో కరోనా కేసులు తగ్గాయి కొత్తగా 53,601 మందికి వైరస్, 871 మరణాలు 45 వేలు దాటిన మరణాలు న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగు రోజులుగా 60,000కు పైగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు మంగళవారం కాస్త...
TS Govt announces Rs 50k ex-gratia for covid deaths

24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు

62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు 22 లక్షలు దాటిన కేసులు రికవరీ రేటు 70 శాతానికి చేరిక రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి...
11831 New Corona Cases Registered In India

39 వేలు దాటిన కరోనా మరణాలు

 దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్  24 గంటల్లో 857 మంది మృతి  కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ  బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి న్యూఢిల్లీ: దేశంలో...

కల్తీ సారా విషాదం

  పంజాబ్‌లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...

అదే తీరు.. అదే జోరు

15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు 33,425కు చేరిన మరణాలు 64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో...
11 died in lightning strikes in West Bengal

పిడుగుపాటుకు పదకొండు మంది మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది చనిపోయారు. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పొలంలో పనిచేస్తుండగా బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో 5గురు,...
MLA murdered duo to join in BJP at westbengal

బిజెపిలో చేరినందుకు ఆ ఎంఎల్ఎను చంపేశారు: సిఎం

అగర్తాలా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ ఎంఎల్‌ఎ బిజెపి పార్టీలో చేరినందుకే చంపేశారని త్రిపుర సిఎం విప్లబ్ కుమార్ ఆరోపణలు చేశారు. దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎంఎల్‌ఎ 2019లో సిపిఎం నుంచి...
5041 New Corona Cases Registered in AP

గడగడలాడించే రికార్డు

ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు మొత్తం మరణాలు 23,174 24 గంటల్లో 500 మంది బలి తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే రికవరీ రేటు 63 శాతం దాటింది న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
Woman murder inside moving taxi at west bengal

లోన్ డబ్బులు అడిగినందుకు ప్రాణం తీశాడు….

  కోల్‌కతా: లోన్‌ డబ్బులు ఇవ్వమన్నందుకు ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టోలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
Girl's Relatives Fire on Lovers in Uttar Pradesh

భార్యను బెంగళూరులో చంపి… అత్తను కోల్‌కతాలో హత్య చేసి… ఆత్మహత్య

కోల్‌కతా: విడాకుల విషయంలో భార్యను బెంగళూరులో హత్య చేసిన తరువాత  అత్తను కోల్‌కతాలో చంపి అనంతరం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమిత్...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
Employment through Skills Training for Unemployed

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి

  యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి ప్రణాళికలను సిద్ధం చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
Southwest Monsoon arrived in Telangana

అన్ని ప్రాంతాలకు ‘నైరుతి’

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు శుక్రవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా...
63 Shramik special trains from 7 states

7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు

  న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
Coronavirus crisis become turning point for country

సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం

కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు   కోల్‌కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
Mamata Banerjee reacted sharply to Amit Shah comments

సంస్కృతిపై మీరా మాట్లాడేది?

  కోల్‌కతా : తన హయాంలో పశ్చిమ బెంగాల్‌లో అవినీతి పెచ్చుమీరిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. భారత్‌లో...
India has lost 750 tigers in last eight years

ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం

మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
Prime Minister Modi applauds TV journalist Suchandrima

సుచంద్రిమ నీ తెగువ భేష్

  వరదలపై నీ రిపోర్టింగ్ చూసి చలించిపోయా టివి జర్నలిస్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు న్యూఢిల్లీ : ఇటీవల ఎంఫాన్ తుపాను సృష్టించిన విలయం లోనూ ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన కోల్‌కతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ...

Latest News