Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు
మంగళూరు : కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ...
భూటాన్తో మరువలేని గాఢమైత్రి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భూటాన్తో ఉన్న చాలా ప్రత్యేక మైత్రిని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని, రెండు దేశాల మధ్య ఈ మైత్రి కొనసాగ మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి మోడీ సోమవారం పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని...
ధోనీ రీ ఎంట్రీ కోహ్లీ చేతుల్లోనే..
జట్టుకు మాజీ సారథి సేవలు అవసరం: సురేశ్ రైనా
ముంబయి: భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
టీమిండియా టార్గెట్ 133
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టి-20లో కివీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత ముందు 133 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. కివీస్ బాట్స్మెన్లలో గుప్తిల్...
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్…. 76/3
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టి-20లో కీవిస్ 11.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్ (33), మన్రో (26), గ్రాండ్...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
పాకిస్థాన్కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..
హైదరాబాద్: పాకిస్థాన్కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
బోణీ అదిరింది..
శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం
ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....
సంతే పరిణయ వేదిక
కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)
అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటైనా టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటీ, అనుకుంటున్నారా?.. బ్యాట్స్...
రోహిత్ ఔట్…. 91/1
అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్...
రెండో వికెట్ కోల్పోయిన కివీస్ 116/2
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. గుప్తిల్ 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ రోహిత్ శర్మకు...
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
ఆ పిల్లాడి పేరు కాంగ్రెస్
జైపూర్: కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి ఓ తండ్రి 'కాంగ్రెస్' అనే నామకరణం చేశాడు. పెళ్లై 22 సంవత్సరాల తరువాత వినోద్ జైన్, వందనా అనే దంపతులకు వారుసుడు...
పృథ్వీషాకు చోటు
కివీస్ సిరీస్కు వన్డే జట్టు ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం
ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా...
వివాదాస్పద నిత్యానందకు ఇంటర్పోల్ నోటీసు
న్యూఢిల్లీ : వివాదాస్పద దైవస్వరూపుడుగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ రాబట్టుకోడానికి గుజరాత్ పోలీస్ల అభ్యర్థనపై ఇంటర్పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. పిల్లలను తప్పు దారి నడిపించడం, అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు సాగించడం...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్
హైదరాబాద్ యువతే భారత్కు బలం
ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం
హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...