Wednesday, May 8, 2024
Home Search

రోడ్డు ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Car crashes into divider: Two killed

టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...

కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు

  కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....
Lorry accident

మూడు లారీలు ఢీ… భారీగా ఆస్తి నష్టం

  మామడ: మూడు లారీలు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లారీ రవ్వ లోడుతో హైదరాబాద్‌కు...

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

  దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...
Murder

భర్తను లారీతో ఢీకొట్టించి…. ప్రియుడితో ప్రియురాలు మర్డర్ ప్లాన్

  అమరావతి: రోడ్డు ప్రమాదంలో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో చోటుచేసుకుంది. దీంతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు...

క్రైం ‘డౌన్’

  హత్యలు, అత్యాచారాలు నిల్ ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2 సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1 లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు సోషల్ మీడియాపై 10కేసులు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...

అనాథలైన పిల్లలు

  రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన...
Road Accident

ఆటోను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

  మనతెలంగాణ/చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట పంచాయితీ పరిదిలోని రాయన్‌చెరువు తండా రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు,...

దారి మృత్యువుకు 9 మంది బలి

  13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్‌టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...

భయం వద్దు.. జాగ్రత్తలు చాలు

  కరోనా వైరస్‌పై ఉదాసీనత తగదు కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్‌లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే...
Murder

అక్రమ సంబంధం పెట్టుకుందని సొంత సోదరినే చంపేశారు..

  ముజఫర్‌నగర్: వేరే మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో తమ వితంతు సోదరిని ఆమె సొంత సోదరులే గొంతు పిసికి చంపి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు

  హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
Siddipet Man dies in US

ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య

అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
suicide

తండ్రి మృతిని తట్టుకోలేక.. నదిలోకి దూకిన కూతురు

మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

ఆటో- బస్సు ఢీ : ఇద్దరు మృతి

  నవాబ్‌పేట : ఆటో-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్‌పేట మండల...

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

  ఆస్తి కోసం హైదరాబాద్‌లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...
MLA

ఐపిఎస్ ఆఫీసర్ ను దూషించిన కాంగ్రెస్ మహిళా ఎంఎల్ఎ

  రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంఎల్‌ఎ ఓ మహిళా ఐపిఎస్ ఆఫీసర్‌ను దూషించిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కస్డోల్ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదంలో...

Latest News