Home Search
సచిన్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరాటానికి ముందుకు రండి
ఐదు అంశాలతో సందేశాలు ఇవ్వాలని
క్రీడాకారులకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మరిని రూపుమాపేందుకు జరుగుతున్న పోరాటానికి క్రీడాకారులు మద్దతుగా నిలువాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. కరోనా రోజు...
యువరాజ్ ఆల్రౌండ్ షో వల్లే..
ముంబై: భారత్ రెండోసారి ప్రపంచకప్ సాధించిందంటే దానికి యువరాజ్ సింగ్ అసాధారణ ఆటనే కీలకమని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారత్ వన్డే ట్రోఫీ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా రవిశాస్త్రి...
కోట్లు ఉన్నా చేయూత లేదు
ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో...
కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
ఫుట్బాల్ దిగ్గజం బెనర్జీ మృతి
కోల్కతా: భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనర్జీ తుది శ్వాస విడిచారు. ఆటగాడిగా, కెప్టెన్గా ప్రదీప్ చిరస్మరణీయ...
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...
ఈ బంధం కలకాలం ఉంటుంది..
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్
గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
క్రికెట్కు ఓజా వీడ్కోలు
ముంబై: భారత వెటరన్ స్పిన్నర్, తెలుగుతేజం ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్లుగా టీమిండియా టెస్టు జట్టులో చోటు సంపాదించడంలో విఫలమవుతున్న 33 ఏళ్ల స్టార్ బౌలర్ అన్ని ఫార్మాట్ల...
మహిళపై బిజెపి ఎంఎల్ఎ, ఐదుగురు కుమారులు గ్యాంగ్ రేప్?
లక్నో: ఓ మహిళ తనపై బిజెపి ఎంఎల్ఎ, అతడి ఐదుగురు కుమారులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని భదోహి ప్రాంతం కోవ్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బిజెపి...
బాస్కెట్బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం
ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి
శోక సంద్రంలో క్రీడాభిమానులు
కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య
హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...
నేడే మ్యూజికల్ ఫెస్టివల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని...
కష్టాల్లో కేరళ
హైదరాబాద్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ పైచేయి సాధించింది. ఇక్కడి రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి...
వినూత్నంగా మ్యూజికల్ ఫెస్టివల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ...
పరుగుల రారాజు రోహిత్ శర్మ
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో 2019 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలి పోవడం ఖాయం. ఈ ఏడాది రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఓపెనర్గా...