Home Search
కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...
బడ్జెట్పై తప్పుతోవ పట్టించే యత్నం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్పై ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఇది మంచి బడ్జెట్ అని విమర్శకులే అంగీకరిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారం...
జాతీయ స్థాయిలో ఎన్ఆర్సి ఇప్పట్లో లేదు:హోం శాఖ
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సి)ని తయారు చేయాలన్న నిర్ణయమేదీ కేంద్రం తీసుకోలేదని మొట్టమొదటిసారి మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్సభలో ధృవీకరించింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సిని తయారుచేయాలని ప్రభుత్వం...
సంపాదకీయం: ‘నరేగా’ నిధుల్లో కోత!
సంపాదకీయం: భూమిలేని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఆత్మబంధువుగా ఆత్మాభిమాన పరిరక్షకురాలుగా నిరూపించుకుంటున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్ఆర్ఇజిఎ నరేగా) ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు 13 శాతం...
సహకార కోటా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు
905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810,
బిసిలకు 1810, ఎస్సి, ఎస్టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8
వరకు...
రేపే సారలమ్మ ఆగమనం
దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో
భారీ ఏర్పాట్లు
మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
సిఎఎపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు
న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్ఆర్సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు...
హిందుత్వ అంటే మాట నిలబెట్టుకోవడం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం తన చిరకాల స్వప్నం లేదా వాంఛ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బిజెపితో మైత్రి కొనసాగడం వల్ల తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయానని,...
ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు
కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం
ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు
సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మొండిచేయి చూపించారు
హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్పైనా స్పందించలేదు
నీతిఆయోగ్ చెప్పినా వినలేదు
డైలాగులు...
కొత్త పన్ను విధానం అందుకే..
పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం
వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం
హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
సర్వే చెప్పిన కఠోర సత్యాలు!
కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...
కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?
దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్
మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి
రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో...
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో...
శానిటేషన్ హబ్
ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు
మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం
‘ఇంక్ వాష్’ సమ్మిట్లో మంత్రి కెటిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...