Home Search
రాజీనామా - search results
If you're not happy with the results, please do another search
పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో బిజెపి నాయకులు చేస్తున్న అసత్యప్రచారాలను సిఎం ఎండగట్టారు. బిజెపి నాయకులు పచ్చి...
యుపిలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
మాజీ ఎంపి అన్ను టాండన్ రాజీనామా
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుడెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఉన్నావ్ మాజీ ఎంపి అన్ను టాండన్ గురువారం కాంగ్రెస్ పార్టీ...
రఘునందన్ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
ఎన్సిపిలో చేరిన బిజెపి మాజీ నేత
ముంబయి: బిజెపికి రాజీనామా చేసిన మాజీమంత్రి ఏక్నాథ్ ఖడ్సే(68) ఎన్సిపిలో చేరారు. ఎన్సిపి కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అధినేత శరద్పవార్ సమక్షంలో ఎన్సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఖడ్సేపై భూ ఆక్రమణ ఆరోపణలురావడంతో...
బండి సంజయ్కు సవాల్ విసిరిన మంత్రి హరీశ్
సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసత్య ప్రచారలో బిజెపి గోబెల్స్ నే మించిపోయిందని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
బిజెపి గూటికి ఖుష్బూ
కాంగ్రెస్ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
కోర్టులలో జస్టిస్ పోస్టుల భర్తీ అసంపూర్తి
న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల స్థానాలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా, మూడు హైకోర్టులు చాలా కాలంగా రెగ్యులర్ చీఫ్ జస్టిస్లు...
బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదు: మంత్రి హరీశ్
సిద్దిపేట: జాతీయ పార్టీ బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ మంగళవారం దుబ్బాకలో పర్యటించారు. ఆయన సమక్షంలో దుబ్బాక నియోజకవర్గంలోని...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
హాత్రాస్:ఉత్తర్ప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
ఏడాది కాలంలో ఎన్డిఎ నుంచి వైదొలగిన రెండు బలమైన పార్టీలు
న్యూఢిల్లీ : ఏడాది కాలంలో బిజెపి తన చిరకాల మిత్రుల్ని కోల్పోయింది. అందులో ఒకటి శివసేన కాగా, మరొకటి శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడి). అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి నుంచి వైదొలగడానికి ఈ...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల చారిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడంలేదని మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో వ్యవసాయ బిల్లుపై ట్వీట్ చేశారు. ఎన్డిఎ...
మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం: తలసాని
హైదరాబాద్: రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బలంలేకున్నా మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యసభ ప్రత్యక్ష...
జపాన్ ప్రధానిగా సుగా ఎన్నిక
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగ యోషిహిడే సుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ప్రధానిగా ఉన్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవీవిరమణకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడు, వివాదరహితుడు అయిన...
మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ లో ఆర్ జెడి...
సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీలో మార్పులు
గత నెలలో 23 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖాముఖంగా కోరినట్టు కాంగ్రెస్ సమూలమైన మార్పులతో తనను తాను దిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నదా, పార్టీలోని వివిధ పదవులకు ఎన్నికలు జరిపించి అంతర్గత...