Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
వైట్హౌజ్ ముందు బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు… బంకర్లో దాక్కున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో వైట్హౌజ్ ముందు ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పు పెట్టారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను భద్రతా సిబ్బంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. ట్రంప్ ప్రస్తుతం బంకర్లో దాక్కున్నారు. ఆప్రో అమెరికన్ల ఆందోళనలతో...
దేశాల వారిగా కరోనా వివరాలు….
ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 62.67 లక్షలకు చేరుకోగా 3.74 లక్షల మృతి చెందారు. ఒక్క అమెరికాలోనే 18.37 లక్షల మంది...
ట్రంప్ నిర్వాకం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. కీలక మానవ వికాస రంగాల్లో అంతర్జాతీయ సహకారమనే బంతికి మరో పదునైన తూటు పొడిచాడు. వాతావరణ మార్పులపై 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం...
ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
విడాకులు కోరిన జార్జ్ భార్య
వాషింగ్టన్ : జార్జ్ ప్లాయిడ్ మెడపై మోకాలు పెట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించిన డెరెక్ భార్య కీలై చౌవిన్ అతని నుంచి విడాకులు కోరారు. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ...
దేశాల వారిగా కరోనా వివరాలు…. మృతులు@ 3.67 లక్షలు
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 60.45 లక్షలకు చేరుకోగా 3.67 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ తొమ్మిదోవ స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా...
సోషల్ మీడియాపై ట్రంప్ ఉక్కుపాదం
వాషింగ్టన్: వినియోగదారులు పోస్ట్ చేసిన సమాచారంపై సోషల్ మీడియాకున్న ఫ్యాక్ట్ చెక్ అధికారాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ట్రంప్ ట్వీట్ చేసిన రెండు పోస్టులకు ట్విట్టర్...
ధూమపానం హానికరం
‘సరదా సరదా సిగరెట్టు... ఇది దొరలు కాల్చు సిగరెట్టు...” అని అనుకునేవారు ఆనాడు. చిన్న, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా మారుతున్న కాలానుగుణంగా యువత సిగరట్ తాగడం ఫ్యాషన్గా మారింది ఈనాడు....
ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని...
ట్రంప్ మాటే నిజమైంది
వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణా లు కోల్పోయిన వారి సంఖ్య లక్షదాటేసింది. ‘కరోనా ధాటికి 75...
దేశాల వారిగా కరోనా వివరాలు….
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్తో ఇప్పటి వరకు అమెరికాలో 1.02 లక్షల మంది చనిపోయారు. న్యూయార్క్లో కరోనాతో చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
హైదరాబాద్: భారత్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్లో కరోనా కేసులు సంఖ్య 1.58 లక్షలుండగా 4534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది....
దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
మార్కెట్లకు జోష్
బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...
చైనాతో మరో పేచీ!
చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
విమానాలలో వైరస్ వ్యాప్తి ఉండదు : సిడిసి
వాషింగ్టన్ : అత్యధిక వైరస్లు, ఇతర క్రిములు విమానాలలో తేలికగా వ్యాపించవని అమెరికా నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) ఈ విషయాన్ని స్పష్టం...
ట్రంప్ వర్సెస్ ట్విట్టర్
మెయిల్ ఇన్ ఓటింగ్పై ట్వీట్ల యుద్ధం
అమెరికా అధ్యక్షుడి ఖాతాను
ఫ్యాక్ట్ చెక్ పేజీలో పెట్టడంతో ట్రంప్ ఆగ్రహం
అవసరమైతే సోషల్ మీడియా కంపెనీలు మూసివేయిస్తానని హెచ్చరిక
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్...
మధ్యవర్తిగా నేను రెడీ
వాషింగ్టన్ : భారత్ చైనా మధ్య తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న దశలో ట్రంప్ స్వచ్ఛందంగా...
2021 వరకూ మనతోనే కరోనా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ 2021 వరకూ మనతోనే ఉంటుందని ప్రపంచస్థాయి ప్రముఖ ఆరోగ్య నిపుణులిద్దరు తెలిపారు. వైరస్ ఇప్పట్లో తొలిగిపోదని, ఈ దశలో మనం చేయాల్సింది దీని వ్యాప్తిని కట్టడి చేయడమే అని...
తక్కువ ఖరీదు వెంటిలేటర్.. భారత సంతతి దంపతుల రూపకల్పన
వాషింగ్టన్ : భారత సంతతి అమెరికా దంపతులు ప్రొఫెసర్ దేవేష్ రంజన్, డాక్టర్ కుముదా రంజన్ తక్కువ ఖరీదులో లభించే పోర్టబుల్ ఎమెర్జెన్సీ వెంటిలేటర్ను రూపొందించారు. ఇది త్వరలో ఉత్పత్తి దశకు చేరుకుంటుంది....