Tuesday, June 11, 2024
Home Search

చైనా - search results

If you're not happy with the results, please do another search
Coronavirus Suspected Cases Found in Hyderabad

హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..

  హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
Coronavirus

రాజస్థాన్‌లో కరోనా వైరస్ కలకలం

జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
Coronavirus

80కి చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య…

బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి,...

వాంగ్ సంచలనం

  మెల్‌బోర్న్: సాఫీగా సాగిపోతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్న సెరెనా విలియమ్స్ (అమెరికా), నవోమి ఒసాకా (జపాన్)లు మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 8వ సీడ్...
Indian woman to have Contracted Coronavirus in China

కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..

  బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
Bride

సంతే పరిణయ వేదిక

కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....

జకోవిచ్, ఒసాకా ముందంజ

  మూడో రౌండ్‌లో సెరెనా, ఫెదరర్, బార్టీ గెలుపు, ఆస్ట్రేలియా ఓపెన్ మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)...
Kashmir

ఇంటర్నెట్‌పై అసమగ్ర తీర్పు!

నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...
swipe

బెంగళూరులో స్వైప్ చేస్తే న్యూయార్క్ లో రూ.4 లక్షలు మాయం

  కర్నాటక: బెంగళూరులోని ఓ హోటల్‌లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కోరమంగళ్...

సామాజిక చైతన్యంలో అట్టడుగున భారత్

  82 దేశాల జాబితాలో 76వ స్థానం అగ్రస్థానంలో స్కాండినేవియా దేశాలు దావోస్: ప్రతి మనిషీ అతని సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా జీవితంలో తన పూర్తి సామర్థాన్ని నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు ఉండే సమాజాలను...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...

దావోస్‌లో కెటిఆర్

  నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా...
Garlic

పోషకాల వెల్లుల్లి

  ఘాటైన వాసన వెల్లుల్లి సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లీస్తారు. కానీ వెల్లుల్లి లేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే  ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ...

పునరాగమనంలో అదరగొట్టిన సానియా

  హోబర్ట్ డబుల్స్ టైటిల్ కైవసం హోబర్ట్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే ఏకంగా టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది....

టైటిల్ పోరుకు సానియా జోడీ

  హోబర్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పునరాగమనంలో అదరగొడుతోంది. రెండేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే ఫైనల్‌కు చేరి పెను ప్రకంపనలు సృష్టించింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్...
bus

కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి

  బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్‌లో బస్సు ఆగిన...
Oyo-Hotels

సంక్షోభంలో ఓయో హోటల్స్!

  భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి....
CM-KCR

అసంఖ్యాక ఆశావహులు

ఆచితూచి బి ఫారాలివ్వండి ఆరేళ్ల టిఆర్‌ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది అందుకే మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్  ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు అన్ని కోణాల్లో ఆలోచించి...

త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

  రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...

పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దాం!

  హైదరాబాద్ : సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో...

Latest News

తొలి కానుక

తెలుగు పవర్