Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
కివీస్ లక్ష్యం 180
హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
ఫలించిన తారకమంత్రం
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం
2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు
హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
నా రాష్ట్రం బంగాళ దుంపల హబ్ : మోడీ
గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ...
26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్..
పోట్చెఫ్స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్...
అండర్19 ప్రపంచకప్ 2020: టీమిండియా 233/9
పోట్చెఫ్స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిద వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. దీంతో...
106కు చేరిన కరోనా మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు...
నిరంతర శిక్షణతోనే సమర్థవంతమైన పోలీసింగ్
హైదరాబాద్ : నిరంతర శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా తెలిపారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలిసింగ్ అనే అంశంపై...
కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు
మంగళూరు : కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ...
భూటాన్తో మరువలేని గాఢమైత్రి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భూటాన్తో ఉన్న చాలా ప్రత్యేక మైత్రిని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని, రెండు దేశాల మధ్య ఈ మైత్రి కొనసాగ మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి మోడీ సోమవారం పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని...
రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) కాంగ్రెస్, బిజెపి మధ్య తలెత్తిన విభేదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిఎఎకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలంటూ కాంగ్రెస్...
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
ధోనీ రీ ఎంట్రీ కోహ్లీ చేతుల్లోనే..
జట్టుకు మాజీ సారథి సేవలు అవసరం: సురేశ్ రైనా
ముంబయి: భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
అజ్ఞాత హీరోలకు భావగీతాలాపన
పద్మ అవార్డులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్య
న్యూఢిల్లీ: పలువిధాలుగా సమాజానికి సేవలందించినా గుర్తింపులేని అజ్ఞాత వీరులను (అన్సంగ్ హీరోలు) అవార్డులతో సత్కరించడమంటే... భారతదేశ ఆవిష్కరణకు అది మార్గ నిర్దేశమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం...
చైనాలో 56కు చేరిన కరోనా మరణాలు
భారతీయుల ఆరోగ్యంపై ఎంబసీ పర్యవేక్షణ
విదేశాంగమంత్రి జైశంకర్ వెల్లడి
బీజింగ్: చైనాలో భయంకరమైన కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 56కు చేరిందని చైనా ఆరోగ్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి...