Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...
కివీస్ అదరహో
టేలర్ అజేయ శతకం
నికోల్స్, లాథమ్ మెరుపులు
శ్రేయస్ సెంచరీ వృథా
తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ జయభేరి
హామిల్టన్: భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మొదటి...
కోహ్లి సేనకు ఐసిసి షాక్
దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను...
అద్భుత రనౌట్ చేసిన విరాట్ కోహ్లీ.. (వీడియో వైరల్)
హామిల్టన్: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాకు తొలి పంచ్ పడింది. టీ20 సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి.. అదే జోష్ లో వన్డే సిరీస్ కు సిద్ధమైన భారత్ కు బ్రేక్...
తొలి వన్డేలో టీమిండియాపై కివీస్ ఘన విజయం
హామీల్టన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ 48.1...
నికోలస్ రనౌట్… కివీస్ 178/3
హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. గుప్తిల్ 32 పరుగులు...
కివీస్ టార్గెట్ -348
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. కీవిస్ ముందు 348 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. శ్రేయస్ అయ్యర్...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
కుర్రాళ్లు కుమ్మేశారు !
అండర్19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దాయాది పాక్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్,...
నేడే దాయాదుల సమరం
అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాక్ ఢీ
రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ
పోచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు మరో సారి అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచ...
టీమిండియాకు జరిమానా
దుబాయి: కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత్ స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు...
భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…
లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్పూర్ గ్రామానికి...
కెటిఆర్కు హార్వర్డ్ వర్శిటీ ఆహ్వానం
హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అఁదులో హార్వర్డ్...
కొత్త చరిత్ర లిఖించిన టీమిండియా
రాణించిన బౌలర్లు, రోహిత్, రాహుల్ మెరుపులు, సిఫర్ట్ శ్రమ వృథా
ఐదో టి20లోనూ కివీస్ చిత్తు
మౌంగ్ మాంగనుయ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఐదో, చివరి ట్వంటీ20 మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం...
వైద్యానికి నైవేద్యం
రూ. 69,000 కోట్లు కేటాయింపు
ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు
ఆయుష్మాన్ భారత్లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు
మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : వైద్య రంగానికి...
2.62 లక్షల ఉద్యోగాలు?
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...