Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్: బంగ్లా లక్ష్యం 178
దక్షిణాఫ్రికా: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు 178 పరుగుల లక్ష్యాన్ని భారత్ కుర్రాళ్లు ఉంచారు. భారత యువ...
బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్
వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
ఢిల్లీ పీఠం మళ్లీ ‘ఆప్’దే
ఢిల్లీలో అధికారం మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే
అన్ని ఎగ్జిట్ సర్వేలు ఏకగ్రీవ అంచనా
పోలింగ్ 61.46%, 11న ఫలితాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో...
కివీస్కు సిరీస్
మళ్లీ ఓడిన భారత్, రెండో వన్డేలో న్యూజిలాండ్ జయభేరి
ఆక్లాండ్: భారత్తో శనివారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్...
భారత మహిళల గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన...
‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే
కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత
దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి
కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
ఆమె శతాబ్ద ఎన్నికల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి
ఢిల్లీలో ఓటు వేసిన 111 ఏళ్ల వృద్ధురాలు కాలీ తారా మండల్
న్యూఢిల్లీ : ఢిల్లీలో 111 ఏళ్ల వృద్ధురాలు కాలీతారా మండల్ శనివారం ఢిల్లీ ఎన్నికల పోలింగ్లో తన ఓటును వేశారు. ఈ...
రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం.. 2-0తో సిరీస్ కైవసం
అక్లాండ్: రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్...
ఇండియా టార్గెట్ 274
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. టీమిండియా ముందు 274 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. ఓపెనర్లు 93 ...
కివీస్ 191/7….
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్(79), నికోలస్(41), బ్లండెల్(22), లాథమ్(07), నీశమ్(03),...
నికోలస్ ఔట్…. కివీస్ 108/1
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నికోలస్ 41 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఎల్...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
టీమిండియాకు పరీక్ష
సిరీస్పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే
ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి...
‘వాట్సాప్ పే’ వచ్చేస్తోంది
ఎన్పిసిఐ ఆమోదం పొందిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో ‘వాట్సాప్ పే’ సేవలు రానున్నాయి. దీనికి గాను లైన్క్లియర్ అయింది. ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) ‘వాట్సాప్ పే’ సేవలను భారత్లో...
ఫైనల్లో బంగ్లాదేశ్
సెమీస్లో కివీస్పై ఘన విజయం, భారత్తో తుది పోరుకు సిద్ధం
పొచెస్ట్రూమ్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో...
‘టి’జిటల్ రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులు
త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం
ఇప్పటికే 70వేల కిలోమీటర్ల డిక్టింగ్ పనులు పూర్తి, వచ్చే సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఫైబర్ గ్రిడ్ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా
న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...
కివీస్ అదరహో
టేలర్ అజేయ శతకం
నికోల్స్, లాథమ్ మెరుపులు
శ్రేయస్ సెంచరీ వృథా
తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ జయభేరి
హామిల్టన్: భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మొదటి...
కోహ్లి సేనకు ఐసిసి షాక్
దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను...