Home Search
కరోనా వైరస్ - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపు: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13,387 కాగా 437 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1007 పాజిటివ్...
ఇండియా@ 13663… తెలంగాణ@706
హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...
వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారు: అంజనీ కుమార్
హైదరాబాద్: కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్లు, శానిటైజర్లు అందించారని సిపి అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు మాస్క్లు,...
కైట్ ఎగరేసిన కోతి (వీడియో వైరల్)
హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలందరూ ఇండ్లలోనే ఉండిపోతున్నారు. దీంతో రోడ్లపై జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అడవి జంతువులు రోడ్ల పైకి వచ్చి స్వేద తీరుతున్నాయి. తాజాగా ఓ కోతి ఇంటి...
బ్యాంకుల్లో సరిపడా నగదు ఉంది: శక్తికాంతదాస్
ఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిడిపిలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో...
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
భయపడొద్దు.. బైటకు రావొద్దు
ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలి
వలస కార్మికులకు అండగా ఉంటాం
వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి,
ఓ బాలుడితో సరదా సంభాషణ
మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
కేంద్రానికి లేఖ నేనే రాశాను
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని ఎపి మాజీ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం...
ఆపత్కాలం నుంచి బయటపడతాం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ఐటి పరిశ్రమ ప్రతినిధులతో బుధవారం మంత్రి కె. తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ని ఎదుర్కునేందుకు చేపట్టిన...
ప్రపంచ ఆరోగ్యసంస్థకు ట్రంప్ నిధులు నిలిపివేత
వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏటా అమెరికా అందచేసే 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చైనాలో మొదట కరోనా...
నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి, వసతి సౌకర్యాలపై మంత్రి వేముల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై బుధవారం వేరువేరుగా ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా...
యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్
సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు....
పారిశుద్ద కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసిన దిల్రాజు
మన తెలంగాణ/హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై జరుగుతున్న పోరాటంలో తనవంతు సహాయంగా ఇప్పటికే రూ.10 చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సిఎంల సహాయ నిధికి విరాళం అందజేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తాజాగా...
రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని...
ఆమెతో డేట్ కి వెళ్లాలనుంది: మురళీ విజయ్
ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో కలిసి తాను డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని...
స్వీయ నిర్బంధంలోకి సిఎం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అహ్మదాబాద్లో సిఎం నిర్వహించిన సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు హాజరయ్యారు. కరోనా సోకిన కాంగ్రెస్ ఎంఎల్ఎ ఇమ్రాన్ ఖేద్వాలా ఈ భేటీలో...
పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….
భోపాల్: లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...