Friday, May 3, 2024
Home Search

కరోనా బాధితుల సంఖ్య - search results

If you're not happy with the results, please do another search
1593 New Corona Cases Reported in Telangana

హైదరాబాద్ మేయర్ బొంతుకు కరోనా

జిహెచ్‌ఎంసిలో 641, జిల్లాల్లో 952 మందికి వైరస్ కోవిడ్ దాడిలో ఎనిమిది మంది మృతి హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్‌కు కరోనా జి.ఓ ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మరోసారి హెచ్చరించిన వైద్యశాఖ 54,059కి చేరిన కరోనా...
135 Corona New Cases Registered in AP

13 వేలు దాటిన కరోనా మరణాలు

13 వేలు దాటిన కరోనా మరణాలు 24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా...

సంపాదకీయం: కరకు కరోనా!

 కాల చక్రం గిర్రున తిరుగుతున్నా కరోనా పీడ వదలడం లేదు. రోజులు, నెలలు గడచిపోతున్నా వైరస్ వ్యాప్తి విరామమైనా చిత్తగించకుండా విజృంభిస్తున్నది. కోవిడ్ 19 దేశంలోకి ప్రవేశించి ఏడెనిమిది మాసాలవుతున్నది. తొలి కేసు...
1524 New Corona Cases reported in Telangana

తెలంగాణలో 1593 కరోనా కేసులు….

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1593 కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 54 వేలకు...
Corona deaths in india till today

కరోనా@32000 మృతులు

  ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు దాదాపుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 48661 కేసులు నమోదుకాగా...
Corona test records in india

రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు

24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి ఒకే రోజు 48,916 కొత్త కేసులు 31వేలు దాటిన మరణాలు మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌కు...

ఎపి కరోనా అప్డేట్స్.. 90వేలకు చేరువైన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది....

దేశంలో 13లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,916 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 757 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో...
238 New Corona Cases Registered in AP

దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో ఒక్కరోజే 45,720 కేసులు, 1,129 మరణాలు 30 వేలకు చేరువలో మరణాలు, 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు రెండో రోజూ 29 వేలకు పైగా రికవరీ న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అందరూ ఊహించినట్లుగానే...
57982 Covid 19 cases and 941 deaths reported in India

కరోనా ఉగ్రరూపం.. ఎపిలో కొత్తగా 8వేల కేసులు, 61మంది మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,998 కొత్త...

ఎపిలో కరోనా విలయతాండవం.. కొత్తగా 6వేల కేసులు, 65మంది మృతి

అమరాతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 6045 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనాతో ఇవాళ...
37148 New Corona Cases Reported in India

28 వేలు దాటిన కరోనా మరణాలు

24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు, 587 మరణాలు 21 రోజుల్లో రెట్టింపు అయిన కేసులు, 7,24,577 మంది కోలుకున్నారు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ కరాళ నృత్యం కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 40వేల...
Hyderabad Medical Officers Alert on Coronavirus

కరోనా@ 6లక్షల మృతులు… భారత్@11 లక్షలు

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 146.47 లక్షలకు చేరుకోగా 6.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా, ఇండియా, బ్రెజిల్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్...

ఎపిలో కరోనా విజృంభణ: ఒక్కరోజే 5వేల కేసులు.. 56మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 5,041 కరోనా...

24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు

  న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

ఎపిలో కొత్తగా 2,602 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 20,245 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,602 కరోనా పాజటివ్ కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి ఎపి వైద్య...
India has reported 18177 new coronavirus cases

10 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు భారత్ లో 10 లక్షల మార్కును దాటాయి. తాజాగా ఒకే రోజు అత్యధికంగా 34,956 కేసులు, 687 మంది మరణాలు...

ఎపిలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2,593 కేసులు, 40మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రతి రోజూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 2593...

కర్ణాటకలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 87మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 3,176 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో...
World wide corona cases update

దేశాల వారీగా కరోనా వివరాలు….

ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 35.46 లక్షలకు చేరుకోగా 1.39 లక్షల మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఇప్పటి 4 కోట్ల 40 లక్షల మంది టెస్టులు చేశారు. బ్రెజిల్...

Latest News

భానుడి భగభగ