Wednesday, May 1, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search

రోహిత్ ఔట్…. 91/1

  అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్‌లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో టైలర్‌కు క్యాచ్...
NZvIND

రెండో వికెట్ కోల్పోయిన కివీస్ 116/2

  అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్‌లో కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. గుప్తిల్ 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ రోహిత్ శర్మకు...
National-Girl-Child-Day

బతకనిద్దాం బతుకునిద్దాం

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్

హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
Congress

ఆ పిల్లాడి పేరు కాంగ్రెస్

  జైపూర్: కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి ఓ తండ్రి 'కాంగ్రెస్' అనే నామకరణం చేశాడు. పెళ్లై 22 సంవత్సరాల తరువాత వినోద్ జైన్, వందనా అనే దంపతులకు వారుసుడు...

పృథ్వీషాకు చోటు

  కివీస్ సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
Ravi Shastri

ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం

ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా...

వివాదాస్పద నిత్యానందకు ఇంటర్‌పోల్ నోటీసు

న్యూఢిల్లీ : వివాదాస్పద దైవస్వరూపుడుగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ రాబట్టుకోడానికి గుజరాత్ పోలీస్‌ల అభ్యర్థనపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. పిల్లలను తప్పు దారి నడిపించడం, అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు సాగించడం...

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్

  హైదరాబాద్ యువతే భారత్‌కు బలం ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...
U19 India Team

హడలెత్తించిన భారత బౌలర్లు: 41 ఆలౌట్.. ఐదుగురు డకౌట్

బ్లూమ్ ఫోంటిన్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌ 2020లో భారత యువ జట్టు అదరగొడుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ను 41 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 4.5 ఓవర్లలోనే...

సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు

  ముంబై : ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం ముగ్గురు యువతులను బలవంతంగా వ్యభిచార ఊబి లోకి దింపారన్న నేరంపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరక్టర్ లను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ సబర్బన్...
Hotel

నేపాల్ హోటల్‌లో 8 కేరళ టూరిస్టుల మృతదేహాలు

  ఖాట్మండు: నేపాల్‌లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన...

జైత్రయాత్రకు శ్రీకారం

  కొత్త ఏడాదిలో టీమిండియా జోరు క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్‌లలో కూడా భారత జట్టు జయకేతనం...
Dangerous CoronaVirus

చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్

   వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని  చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి  2002లో కరోనా కాటుకు 650 మంది మృతి  చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక బీజింగ్: చైనాలోని...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
Praveen Kumar

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామని...
India

చివరి పంచ్ మనదే

నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం 2- 1 తేడాతో సిరీస్ కైవసం సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ స్మిత్ సెంచరీ వృథా బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
Ind vs Aus

స్మిత్ సెంచరీ…. టీమిండియా లక్ష్యం 287

  బెంగళూరు: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్...

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

  హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...

హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ

  జెఎల్‌ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్‌ఎల్ సిటి...

Latest News

91% పాస్