Friday, May 3, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Hotel

నేపాల్ హోటల్‌లో 8 కేరళ టూరిస్టుల మృతదేహాలు

  ఖాట్మండు: నేపాల్‌లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన...

జైత్రయాత్రకు శ్రీకారం

  కొత్త ఏడాదిలో టీమిండియా జోరు క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్‌లలో కూడా భారత జట్టు జయకేతనం...
Dangerous CoronaVirus

చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్

   వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని  చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి  2002లో కరోనా కాటుకు 650 మంది మృతి  చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక బీజింగ్: చైనాలోని...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
Praveen Kumar

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామని...
India

చివరి పంచ్ మనదే

నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం 2- 1 తేడాతో సిరీస్ కైవసం సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ స్మిత్ సెంచరీ వృథా బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
Ind vs Aus

స్మిత్ సెంచరీ…. టీమిండియా లక్ష్యం 287

  బెంగళూరు: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్...

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

  హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...

హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ

  జెఎల్‌ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్‌ఎల్ సిటి...

యాంటిబయోటిక్ దుర్వినియోగం

  ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలోనే చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్...

సిరీస్ ఎవరికీ దక్కేనో?

  సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...

ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి

  హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న...
Yogi

యోగి రాముడు కాదు రావణుడు!

  లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...

టీమిండియా ప్రతీకారం

  రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి స్మిత్ పోరాటం వృథా రెండో వన్డేలో భారత్ ఘన విజయం సిరీస్ సమం రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
Strangulate

కుటుంబంలో ఐదుగురిని గొంతు నులిమి చంపి… ఆపై ఆత్మహత్యాయత్నం

  పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురు సభ్యులను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామస్థులు అతడిని...
Ind vs Aus

ఆసీస్ లక్ష్యం 341

  రాజ్‌కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
Amazon

బిలియన్ డాలర్ల పెట్టుబడితో పెద్దగా ఒరిగేదేమీ లేదు…

న్యూఢిల్లీ: భారత్‌లో చిన్న వ్యాపారుల కోసం ఒక బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు....
Satya-Nadella

‘కా’పై ‘సత్యా’గ్రహం

 జరుగుతున్నది మంచిది కాదు విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్‌సి సారథి కావాలని కోరుకుంటున్నాను భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత...
Australia

ఆస్ట్రేలియా అదరహో..

కదం తొక్కిన వార్నర్, ఫించ్, తొలి వన్డేలో భారత్ చిత్తు ముంబై: వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో...

సమరానికి సై

  ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...

Latest News

భానుడి భగభగ