Friday, May 24, 2024
Home Search

హర్యానా - search results

If you're not happy with the results, please do another search
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

అదృశ్య పాజిటివ్‌లే అసలు సవాల్

  లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లో...

ఇండియా@ 13663… తెలంగాణ@706

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...

ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు

  హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...

ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు

  ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...

ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు

  వాషింగ్టన్: కరోనా వైరస్‌తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్‌ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....

24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
Nihang Sikhs Chop off Cops hand

లాక్‌డౌన్: ఆపినందుకు పోలీస్ చేయి నరికేశారు.. (వీడియో)

  హర్యానా: పంజాబ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై కొంత మంది దుండగలు దాడి చేసి అతని చేయి నరికిన ఘటన పటియాలలోని కూరగాయల మార్కెట్ సమీపంలో...
Corona virus

కరోనా మృతులు లక్షకు చేరువలో….

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
Corona virus

ఇండియా@6041…. తెలంగాణ@453

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
Corona

ఇండియా@5480… అమెరికా@4 లక్షలు

  హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
Corona Patients

ఇండియా@4289…. తెలంగాణ@334

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి

  హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
Corona

తమిళనాడు@411

ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
Corona

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌...

Latest News