Sunday, April 28, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
116 New Corona Cases Registered In Telangana

రెండు లక్షల 50 వేల మంది కోలుకున్నారు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50 వేల 526 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే...
5926 New Corona Cases rRegistered In Telangana

మరో 894 మందికి వైరస్…

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 894 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 9, భద్రాద్రి 54, జగిత్యాల 32, జనగాం 17, భూపాలపల్లి 8,...
Minister Harish Rao Comments On Congress And BJP

బిజెపి అంటేనే ప్రైవేటీకరణ: హరీష్ రావు

  సంగారెడ్డి: హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారతీనగర్ డివిజన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో...

రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది...
Corona Danger Bells in Greater Hyderabad

94 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది...
95 New Covid-19 Cases Reported in AP

రెండు లక్షల 55 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 55 వేలు దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 55 వేల 663 కేసులు తేలినట్లు...

కొత్తగా మరో 1015 కరోనా కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు వైరస్ దాడిలో ముగ్గురు మృతి 2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
259 new covid-19 cases reported in AP

47 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్య 47 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47,29,401 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంటే ప్రతి లక్షల మందిలో...
19.8 MW power plant commissioned at Jawahar Nagar

చెత్త నుంచి కరెంట్

  జవహర్‌నగర్‌లో 19.8మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం మరో 20మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జవహర్‌నగర వాసులకు దుర్వాసన నుంచి విముక్తి రూపాయికే నల్లా కనెక్షన్, 40 వేల మందికి సిఎం చేతుల మీదుగా పట్టాలు...
Not a single corona case registered in Nagpur

92 శాతానికి పెరిగిన రికవరీ రేట్ …

కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు 2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ...

ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

  హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై బొలెరోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాటి గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Soon another housing colony will open in Hayathnagar

పేదల ఆత్మగౌరవం ‘డబుల్’

  త్వరలో హయత్‌నగర్‌లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు నాణ్యతతో పనులు, పారదర్శకతతో...
36652 new covid-19 cases reported in india Cases four Deaths in Telangana

రెండు లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,331 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. అయితే ఇతర...
Night temperature plummets across Telangana

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలవుతోంది. రాత్రి సమయానికి చలి తీవ్రత అధికమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ తరువాత ఉమ్మడి నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు...

45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
95 New Covid-19 Cases Reported in AP

రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో...
3614 New Corona Cases Registered in Telangana

44 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 44 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,39,856 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి...

చెరుకు రైతుల సమస్యను పరిష్కరించిన మంత్రి హరీశ్

సంగారెడ్డి: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిష్కరించారు. జహీరాబాద్ చెరుకు రైతులతో ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ అగ్రిమెంట్ చేయించారు. చెరుకును సంగారెడ్డి గణపితి షుగర్స్...
India reports 9531 new COVID19 cases

జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా తీవ్రత

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1536 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 281 ఉండగా ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి 123,జగిత్యాల 37, జనగాం 18, భూపాలపల్లి 19, గద్వాల 8, కామారెడ్డి 38,...
3614 New Corona Cases Registered in Telangana

కేసులు తక్కువ… డిశ్చార్జ్‌లు ఎక్కువ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా, డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1445 పాజిటివ్‌లు నమోదు కాగా, 1486 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. అంటే వైరస్ సోకిన వారి కంటే కోలుకుంటున్న...

Latest News