Friday, May 24, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Man blackmailing women with morphed photos

సోషల్ మీడియాలో అసభ్యపోస్టులు

నిందితున్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లోని అమ్మాయిల ఫోటోలు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.....
Three Maoists killed in Encounter

ఇద్దరు నక్సల్స్‌ను కొట్టి చంపిన సొంత దళం

రాయ్‌పూర్ : ఇద్దరు నక్సలైట్లను తోటి నక్సలైట్లు తీవ్రంగా కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. దాడికి గురయిన నక్సలైట్లను రక్షించబోయిన గ్రామస్తులను...
Global recognition for Hyderabad CCTV cameras

హైదరాబాద్ సిసి కెమెరాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

ప్రపంచం వ్యాప్తంగా 16 ర్యాంక్ దక్కించుకున్న నగరం హైదరాబాద్ : సురక్షితమైన ప్రదేశంతో పాటు సిసి కెమెరాల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20లో హైదరాబాద్ నగరం 16వ స్థానంలో ఉందని, ఇందుకు...
threatening to post photos on social media in hyderabad

ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపు

ప్రేమను నిరాకరించడంతో యువతికి నిత్యం వేధింపులు అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు హైదరాబాద్: బలవంతంగా తీసుకున్న సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు....
Woman fights Kidnapers to save her daughter in Delhi

ఢిల్లీలో లేడీ సింగం.. కిడ్నాపర్లను చిత్తుచేసి బిడ్డను కాపాడుకుంది

న్యూఢిల్లీ: ఓ తల్లి తన నాలుగేళ్ల బిడ్డను రక్షించుకునేందుకు ఝాన్సీ లక్ష్మిభాయి అయింది. బాలిక అయిన తన బిడ్డను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దుండగులను వీరోచితంగా అడ్డుకుంది. ఈ ఘటన దేశ రాజధానిలో జరిగింది....

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

  చెన్నై: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సడ్డకుడిని కత్తితో నరికి చంపిన సంఘటన తమిళనాడులోని ట్యూటికొరిన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి...
TV Serial actor commit suicide at vidyanagar

వెండితెర మాజీ నటి ఆత్మహత్య

హైదరాబాద్: వెండి తెర మాజీ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గతంలో రేఖ సింగర్‌గా స్థిరపడాలని ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు మకాం...
Doctor misbhave with Covid patient at up

కరోనా సోకిన యువతితో వైద్యుడి అసభ్య ప్రవర్తన….

ఆగ్రా: కరోనా వైరస్ సోకిన యువతితో ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ యువతి...
case filed against actress radha prasanthi

సినీ నటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు

హైదరాబాద్: సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదైంది. తనపై సినీ నటి రాధా ప్రశాంతి దురుసుగా ప్రవర్తించారంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ''ఇక్కడి ఓ భవనంలో...

కరోనాలో పెరుగుతున్న గృహ హింస

ఐరాస నివేదిక ప్రకారం గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలు 45 శాతం మంది మాత్రమే తమ సమస్యలు దగ్గరివారికి చెప్తున్నారు. వీరిలో 10 శాతం మంది బాధిత మహిళలు మాత్రమే చట్టం దృష్టికి...
100 Bed COVID Ward Inaugurated by Minister Harish Rao

100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభించిన మంత్రి హరీశ్

సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల కోవిడ్-19 వార్డులను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్,...
Rape on actor in sandalwood

చందానగర్ లో తల్లీకూతుళ్లపై అఘాయిత్యం

  హైదరాబాద్: భాగ్యనగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.  సందయ్య నగర్ లో ఓ ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి అద్దెకు ఉంటున్న తల్లి (35), కూతుళ్లపై (15)...

కాల్పుల్లో జర్నలిస్టు మృతి

  లక్నో: జర్నలిస్టును తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విక్రమ్ జోషి అనే వ్యక్తి ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు....
wife murders husband in Vanasthalipuram

సైనికుడి తండ్రిని నరికి చంపి… భార్యపై…

లక్నో: భూవివాదంలో ఓ భారత సైనికుడి తండ్రిని చంపిన అనంతరం అతడి భార్యపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలోని మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సూర్య ప్రకాశ్...

ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలోని ముసారాంబాగ్ వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముసారాంబాగ్ నుంచి అంబర్ పేట వైపు స్యూటీపై వెళ్తుండగా ఈ...
Minister KTR Begins IT Tower in Karimnagar

‘ఐటి’ కరీం’నగ’ర్

ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ నైపుణ్యవంతులున్నారు వరంగల్ తరహాలో కరీంనగర్‌కు పెద్ద సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజే కాదు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తొలి రోజే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా...
9 Arrested due to Journalist Shot in UP

జర్నలిస్ట్‌పై కాల్పులు.. 9మంది అరెస్ట్..

ఘజియాబాద్: సోమవారం రాత్రి ఘజియాబాద్‌లోని స్థానిక దినపత్రిక జర్నలిస్ట్‌పై హత్యా యత్నం జరిగింది. రాత్రి 1030 సమయంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న విక్రమ్‌జోషి అనే జర్నలిస్ట్ తలకు గురిపెట్టి కాల్పులు జరిపారు. ఈ...
pay Rs 1000 fine if caught without mask

మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి కట్టాల్సిందే

హైదరాబాద్: మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు గత మూడు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కు, హెల్మెట్ లేకుండా...

పంజాగుట్టలో భార్యాభర్తల ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో విషాదం చోటుచేసుకుంది. బిఎస్ మక్తాలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత భార్యా (రోజా) మృతి చెందిన కాసేపటికి భవనంపై నుంచి దూకి భర్త నాగేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల...
Gangula Kamalakar

కరీంనగర్‌లో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన

  ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్ అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్‌లో...

Latest News